+91 95819 05907

వ్యవసాయ కూలీ యార్లగడ్డ వరమ్మ కుటుంబాన్ని పరామర్శించిన డిప్యూటీ సీఎం

నేటి గద్దర్ న్యూస్ చింతకాని ప్రతినిధి . పిచ్చయ్య.
బోనకల్ మండలం ట్రాక్టర్ ప్రమాద ఘటనలో మృతి చెందిన వ్యవసాయ కూలీ యార్లగడ్డ వరమ్మ కుటుంబాన్ని పరామర్శించి చిత్రపటం వద్ద పుష్పగుచ్చాలు వేసి నివాళులు అర్పించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.ఈ సందర్భంగా
ట్రాక్టర్ ప్రమాద సంఘటనకు సంబంధించి క్షతగాత్రులను వివరాలు అడిగి తెలుసుకున్న *డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ట్రాక్టర్ ప్రమాద బాధిత కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మండల పరిధిలోని 9 ఎంపీటీసీ స్థానాల తుది వివరాలు విడుదల :ఎంపీడీవో సునీల్ కుమార్

పినపాక, నేటి గదర్ న్యూస్ : పినపాక మండల పరిధిలోని 9 ఎంపీటీసీ స్థానాల తుది జాబితా విడుదల చేశామని పినపాక ఎంపీడీవో సునీల్ కుమార్ తెలియజేశారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ఆ జాబితా

Read More »

జంతువుల సంరక్షణకు అండర్ పాసులు నిర్మించాలి రేంజ్ అధికారి విద్యాసాగర్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో అటవీ రేంజ్ అధికారి కార్యాలయంలో సోమవారం నాడు స్థానిక విలేకర్లతో రామాయంపేట అటవీ రేంజ్ అధికారి విద్యాసాగర్ మాట్లాడుతూ

Read More »

శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేసిన మైనంపల్లి హనుమంతరావు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని శ్రీ పద్మావతి గోదాదేవి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పుష్కర బ్రహోత్సవాలు తొమ్మిది రోజుల పాటు జరగనున్నాయి.ఈ సందర్బంగా శ్రీ వెంకటేశ్వర

Read More »

లక్ష డప్పులు-వెయ్యి గొంతుల కార్యక్రమం గోడపత్రిక ఆవిష్కరణ

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- తెలంగాణ రాష్ట్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 7న హైదరాబాదులో జరిగే లక్ష డప్పులు-వెయ్యిగొంతులు అనే కార్యక్రమానికి సంబంధించి సోమవారం మెదక్

Read More »

శిశుమందిర్ పాఠశాలలో 56 మంది పిల్లలకు అక్షరాభ్యస కార్యక్రమం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో శ్రీ అశోక్ సింఘాల్ శిశుమందిర్ లో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా శిశుమందిర్ లో పిల్లలకు సామూహిక

Read More »

ప్రజా సమస్యల కోసం ప్రజావాణి కార్యక్రమం తహసీల్దార్ రజనీకుమారి

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా తహసిల్దార్ రజనీకుమారి మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం

Read More »

 Don't Miss this News !