+91 95819 05907

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల అమలు చేయాలి :CPM

నేటి గదర్ న్యూస్ :వైరా నియోజకవర్గ ప్రతినిధి

కారేపల్లి :రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,ఇందిరమ్మ ఇండ్లు సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతివొక్కరికి అమలు చేయాలని సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం డిమాండ్ చేశారు.
సోమవారం సిపిఎం సింగరేణి మండల కమిటీ సమావేశం బాణోత్ బ్యాన్సిలాల్ అధ్యక్షతన జరగగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలను అందరికీ ఇచ్చినట్లుగా గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు రుణమాఫీ,500 గ్యాస్ సిలిండర్లు పథకంలలో అర్హులైన వారికి రాలేదని విమర్శలు,ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని,ప్రస్తుతం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక వివాదాస్పదంగా వుందని,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కు పెట్టిన నిభందనలు కారణంగా అర్హులైన వారు నష్టపోతున్నారని,రైతుభరోసా అమలు విషయంలో తేదీల మార్పు,ఇచ్చే సహాయం కుదింపు రాష్ట్ర ప్రభుత్వ చిత్త శుద్దిని ప్రశ్నించవలసి వస్తున్నదని విమర్శించారు. ఆర్ గ్యారంటీలను సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అమలు చేయాలని లేని యెడల ప్రజలను కదిలించి పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ సమావేశం లో పార్టీ జిల్లాకమిటి సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు,మండల కార్యదర్శి కే నరేంద్ర,డివిజన్ కమిటీ సభ్యులు వజ్జా రామారావు, మండల కమిటీ సభ్యులు పండగ కొండయ్య,సూరభాక దానమ్మ,Y రవి,k ఉపేందర్,G వెంకటేశ్వర్లు,అజ్మీరా,శోభన్,భూక్యా. లక్ష్మణ్, ముండ్ల యాకాంబరం, అన్నారపు కృష్ణ బానోతు కిషన్, దాసరి సైదులు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

నవోదయ పాఠశాల. తాత్కాలిక భవనాన్ని పరిశీలించిన డీఈవో

*తాత్కాలిక భవనాన్ని పరిశీలించిన డీఈవో వెంకటెశ్వర చారి* నేటి గదర్ కరకగూడెం: కరకగూడెం జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలోని కలిగ ఉన్న పాఠశాల భవనాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చెయ్యనున్న నవోదయ పాఠశాల ప్రాంతాన్ని జిల్లా

Read More »

గ్రూప్-1 ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది

గ్రూప్-1పై దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.* వివిధ రకాల అభ్యంతరాలతో అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. *నేడు(సోమవారం) విచారణ చేపట్టిన ధర్మాసనం వాటిని కొట్టివేసింది.* దీంతో ఫలితాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు

Read More »

మండల పరిధిలోని 9 ఎంపీటీసీ స్థానాల తుది వివరాలు విడుదల :ఎంపీడీవో సునీల్ కుమార్

పినపాక, నేటి గదర్ న్యూస్ : పినపాక మండల పరిధిలోని 9 ఎంపీటీసీ స్థానాల తుది జాబితా విడుదల చేశామని పినపాక ఎంపీడీవో సునీల్ కుమార్ తెలియజేశారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ఆ జాబితా

Read More »

జంతువుల సంరక్షణకు అండర్ పాసులు నిర్మించాలి రేంజ్ అధికారి విద్యాసాగర్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో అటవీ రేంజ్ అధికారి కార్యాలయంలో సోమవారం నాడు స్థానిక విలేకర్లతో రామాయంపేట అటవీ రేంజ్ అధికారి విద్యాసాగర్ మాట్లాడుతూ

Read More »

శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేసిన మైనంపల్లి హనుమంతరావు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని శ్రీ పద్మావతి గోదాదేవి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పుష్కర బ్రహోత్సవాలు తొమ్మిది రోజుల పాటు జరగనున్నాయి.ఈ సందర్బంగా శ్రీ వెంకటేశ్వర

Read More »

లక్ష డప్పులు-వెయ్యి గొంతుల కార్యక్రమం గోడపత్రిక ఆవిష్కరణ

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 3:- తెలంగాణ రాష్ట్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 7న హైదరాబాదులో జరిగే లక్ష డప్పులు-వెయ్యిగొంతులు అనే కార్యక్రమానికి సంబంధించి సోమవారం మెదక్

Read More »

 Don't Miss this News !