+91 95819 05907

మణుగూరు మద్యం సిండికేట్ పై చర్యలు తీసుకోరు?వినతిపత్రం ఇచ్చిన స్పందించరా? ఇర్పా

నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్:

మణుగూరు మండలంలోని వివిధ ఏజెన్సీ గ్రామాలలో ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా మద్యం బెల్ట్ షాపులు యదేచ్చగా, ఇష్ట నుసారముగా నిర్వహిస్తున్నారు. దానివల్ల పేద ఆదివాసి ప్రజలు, బడుగు బలహీన వర్గాల జనులు మధ్యమునకు బానిస అయ్యి కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా కుదేలు అవుతున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా మైనర్లకు కూడా మద్యం విక్రయిస్తున్నారు.
తద్వారా సత్ప్రవర్తన కోల్పోయి విచక్షణ రహితంగా వ్యవహరిస్తున్నారు.
కేవలం మణుగూరులోని ప్రభుత్వం వారు టెండర్ల షాపులు కేటాయించినారు. వారు ఎం. అర్. పి ధరలకు మాత్రమే మద్యం విక్రయించాలి.
కానీ ఎం. అర్. పి ధర కంటే అదనంగా 20/- రూపాయలు బెల్టు షాపులు వారికి విక్రయిస్తున్నారు.
వారు లాభాపర్చని ద్యేయంగా 50/- రూపాయలు అదనంగాఎం. అర్. పి రేట్ల మీద గ్రామాలలో విక్రయిస్తున్నారు.
విచ్చలవిడి మద్యం అమ్మకాలు జోరుని నియంత్రించి టెండర్ షాపులు వద్దె కేవలం ఎం. అర్. పి ధరలకు మాత్రమే మద్యం విక్రయాలు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.
లేనియెడల ఉన్నత అధికారులు దృష్టికి సమస్యను జఠిలం గురించి తీసుకెళ్లి మణుగూరు మండలంలోని ఏజెన్సీ గ్రామాలలోని బెల్ట్ షాపుల నిర్మూలన ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

Read More »

మరిన్ని వార్తలు చూడండి :

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్న ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్

నేటి గదర్ న్యూస్,పినపాక: లోక్ అదాలత్ లో అత్యధిక కేసులు పరిష్కరించినందుకు ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్ కు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గ ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో

Read More »

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

*హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, యూనివర్సిటీ భూముల పరిరక్షణకు తగు చర్యలు చేపట్టాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా కామదహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో హోలీ పండుగను పురస్కరించుకొని అంబేద్కర్ రోడ్ లో ఆయా వార్డుల్లో ప్రధాన కూడళ్ళ వద్ద ఇంటింటికి వెళ్లి ప్రజలు పనికిరాని

Read More »

నందగోకుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- విద్యార్థి దశలో ఉపాధ్యాయ వృత్తిని అనుభవించడం గొప్ప అవకాశమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ అన్నారు.ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో

Read More »

బీరప్ప జాతర ఉత్సవాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం భాగీర్తిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భీరప్ప జాతర ఉత్సవాలకు మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్

Read More »

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో సీఎం భేటి

రాబోయే 25 ఏండ్ల పాటు తెలంగాణ రైజింగ్‌ విజన్‌ను సమున్నతంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం

Read More »

 Don't Miss this News !