+91 95819 05907

మణుగూరు మద్యం సిండికేట్ పై చర్యలు తీసుకోరు?వినతిపత్రం ఇచ్చిన స్పందించరా? ఇర్పా

నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్:

మణుగూరు మండలంలోని వివిధ ఏజెన్సీ గ్రామాలలో ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా మద్యం బెల్ట్ షాపులు యదేచ్చగా, ఇష్ట నుసారముగా నిర్వహిస్తున్నారు. దానివల్ల పేద ఆదివాసి ప్రజలు, బడుగు బలహీన వర్గాల జనులు మధ్యమునకు బానిస అయ్యి కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా కుదేలు అవుతున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా మైనర్లకు కూడా మద్యం విక్రయిస్తున్నారు.
తద్వారా సత్ప్రవర్తన కోల్పోయి విచక్షణ రహితంగా వ్యవహరిస్తున్నారు.
కేవలం మణుగూరులోని ప్రభుత్వం వారు టెండర్ల షాపులు కేటాయించినారు. వారు ఎం. అర్. పి ధరలకు మాత్రమే మద్యం విక్రయించాలి.
కానీ ఎం. అర్. పి ధర కంటే అదనంగా 20/- రూపాయలు బెల్టు షాపులు వారికి విక్రయిస్తున్నారు.
వారు లాభాపర్చని ద్యేయంగా 50/- రూపాయలు అదనంగాఎం. అర్. పి రేట్ల మీద గ్రామాలలో విక్రయిస్తున్నారు.
విచ్చలవిడి మద్యం అమ్మకాలు జోరుని నియంత్రించి టెండర్ షాపులు వద్దె కేవలం ఎం. అర్. పి ధరలకు మాత్రమే మద్యం విక్రయాలు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.
లేనియెడల ఉన్నత అధికారులు దృష్టికి సమస్యను జఠిలం గురించి తీసుకెళ్లి మణుగూరు మండలంలోని ఏజెన్సీ గ్రామాలలోని బెల్ట్ షాపుల నిర్మూలన ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అన్న మాట ప్రకారం.. 15 రోజుల్లోనే!* డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మలతో కలిసి వెలుగుమట్ల నిర్వాసితులకు పట్టాల పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి

అన్న మాట ప్రకారం.. 15 రోజుల్లోనే!* డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మలతో కలిసి వెలుగుమట్ల నిర్వాసితులకు పట్టాల పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి ‘కబోదుల’ పాలనలో పేదోడి ఘోష.. ‘ఇందిరమ్మ’ రాజ్యంలో పట్టాల

Read More »

ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు… మంచిదే అలాగే కేసులు ఎత్తివేయండి భూదాన భూములపై శ్వేత పత్రం ప్రకటించండి

ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు… మంచిదే అలాగే కేసులు ఎత్తివేయండి భూదాన భూములపై శ్వేత పత్రం ప్రకటించండి మిగతా లబ్ధిదారులకు కూడా ఇక్కడే ఇల్లు నిర్మించి ఇవ్వండి ____ ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర

Read More »

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక అంతా పచ్చి అబద్ధం: బిఆర్ఎస్ నాయుకులు నారం రాజశేఖర్

​పాత దరఖాస్తులకే దిక్కులేదు.. మళ్ళీ కొత్త నాటకాలా? కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ యువజన విభాగం ఆగ్రహం నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 10: అశ్వారావుపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ

Read More »

ప్రజా బలం లేని అతికొద్దిమందితో సాయుధ పోరాటం ద్వారా అంతిమ లక్ష్యం సాధ్యం కాదు:సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు

ప్రజా బలం లేని అతికొద్దిమందితో సాయుధ పోరాటం ద్వారా అంతిమ లక్ష్యం సాధ్యం కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు అన్నారు. కమ్యూనిస్టులంతా కోరుకుంటున్న సమ సమాజాన్ని ప్రజాసామ్యబద్దంగా సాధించుకుందామని,ఇందుకు కలిసి

Read More »

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

 Don't Miss this News !