+91 95819 05907

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) ఫిబ్రవరి 12:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సలావుద్దీన్ కుటుంబాన్ని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి బుధవారం నాడు పరామర్శించారు.మాజీ మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు తాజోద్దీన్ కుమారుడు సలావుద్దీన్ హిందీ పండిత్ ఉపాధ్యాయుడు గా కాట్రియాల జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్నాడు.ఇటీవల విధులు ముగించుకొని తిరిగి ఇంటికి స్వగ్రామమైన అక్కన్నపేటకు వస్తున్న క్రమంలో తోనిగండ్ల శివారులో కారు బైక్ డికోన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సలావుద్దిన్ కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించి, ఓదార్చి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఆమె వెంట మాజీ ఎంపీపీ భిక్షపతి,వైస్ ఎంపీపీ సిద్దరాంరెడ్డి,భారస మండల యూత్ అధ్యక్షులు రాగి ఉమామహేశ్వర్, కాట్రియల మాజీ సర్పంచ్ శ్యామ్,నాయకులు చిట్టిమల్ల నరేందర్ రెడ్డి,శ్రీకాంత్ సాగర్,శ్రావణ్ గౌడ్,రాంకీ,శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మెదక్ మున్సిపల్ చైర్మన్ రాజకీయ రిజర్వేషన్లు ఎస్సీలకు కేటాయించాలని జిల్లా కలెక్టర్ కు దళిత సంఘాల నాయకుల వినతి

హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి మార్చి 27. మెదక్ మున్సిపల్ చైర్మన్ గత 1952 నుండి ప్రత్యేకంగా ఎస్సీ రిజర్వేషన్లు కేటాయించలేదని అన్నారు ఎస్సీ ప్రజల జనాభా ప్రాతినిథ్యం

Read More »

జవహర్ నవోదయ ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో నాగులవంచ శ్రీ గ్లోబల్ హై స్కూల్ విద్యార్థి ప్రభంజనం

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిది ఖమ్మం, పాలేరు జవహర్ నవోదయ విద్యాలయంలో జరిగినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో శ్రీ గ్లోబల్ హై స్కూల్ నాగులంచ విద్యార్థి ప్రభంజనం. అనంతసాగర్ గ్రామం చింతకాని మండలానికి

Read More »

మెదక్ జిల్లా విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ సమావేశము.

హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి మార్చి 27. గురువారం రోజు ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ గారి అధ్యక్షతన జిల్లా

Read More »

ఎన్ఆర్ఈజిఏ నిధులతో సిసి రోడ్ల నిర్మాణం

బిజెపి జిల్లా నాయకులు ఈర్ల రంజిత్ రెడ్డి. హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి మార్చి 27. హవేలీ ఘన్పూర్ మండలం వాడి గ్రామంలో మెదక్ పార్లమెంటు సభ్యుడు శ్రీ

Read More »

పి.ఎ.సి.యస్ నాగులవంచ సంఘ కార్యాలయంలో మహాజనసభ

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిది పి.ఎ.సి.యస్ నాగులవంచ సంఘ కార్యాలయంలో ఈరోజు మహాజనసభ సమావేశం జరిగింది సంఘ అధ్యక్షులు శ్రీ నల్లమోతు శేషగిరిరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంఘ అభివృద్ధి విషయాలపై అధ్యక్షులు

Read More »

కరకగూడెం: కుటుంబ కలహాలతో వ్యక్తి మృతి.

నేటి గదర్ కరకగూడెం:మండల పరిధిలోని మోతే గ్రామానికి చెందిన నైనరాపు సాగర్ (30) అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు,కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగుల మందు తాగి మృతి చెందిన సంఘటన గురువారం కరకగూడెం మండలంలో

Read More »

 Don't Miss this News !