+91 95819 05907

భారతదేశం లో జరుగుతున్న ఎన్కౌంటర్లు వెంటనే ఆపాలి :జాతీయ మానవ హక్కుల సంఘం అడ్వైజరీ కమిటీ సభ్యుడు NHRCOI గుజ్జూల వేణు గోపాల్ రెడ్డి

*భారతదేశం లో జరుగుతున్న ఎన్కౌంటర్లు వెంటనే ఆపాలి, కాగార్ ఆపరేషన్ పేరుతో జరుగుతున్న అమాయక గిరిజన ప్రజలను చంపడం చట్టరీత్య నేరం అని, వందమంది నేరస్థులు తపించుకున , ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అని రాజ్యాంగం నీ దికరించినట్లు అమాయకుల ప్రాణాలను తీయడం ఆపి వెంటనే సుప్రీం కోర్టు జడ్జి న్యాయవిచారణ జరిపించాలి- జాతీయ మానవ హక్కుల సంఘం అడ్వైజరీ కమిటీ సభ్యుడు NHRCOI గుజ్జూల వేణు గోపాల్ రెడ్డి*
భారతదేశం లో జరుగుతున్న ఎన్కౌంటర్లు వెంటనే ఆపాలి, కాగార్ ఆపరేషన్ పేరుతో జరుగుతున్న అమాయక గిరిజన ప్రజలను చంపడం చట్టరీత్య నేరం అని, వందమంది నేరస్థులు తపించుకున , ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అని రాజ్యాంగం నీ దికరించినట్లు అమాయకుల ప్రాణాలను తీయడం ఆపి వెంటనే సుప్రీం కోర్టు జడ్జి న్యాయవిచారణ జరిపించాలి- జాతీయ మానవ హక్కుల సంఘం అడ్వైజరీ కమిటీ సభ్యుడు NHRCOI గుజ్జూల వేణు గోపాల్ రెడ్డి అన్నారు, వెంటనే ఆ ఎంకౌంటర్లు పై రిటైర్డ్ IAS లు మరియు న్యాయవాదుల లో కమిటీలు ఏర్పాటు చేయాలి, నిజనిధరణ జరపాలి,ఎన్కౌంటర్లో చనిపోయిన కుటుంబాలకు వెంటనే నష్టపరిహారం ఇవలి అని సుప్రీం కోర్టుని కోరేరు.
సుమోటో గా ఈ సమస్యను తీసుకొని సుప్రీం కోర్టు జుర్జ్డ్ విచారణ చేపట్టాలి అని, ఇలా జరుగుతున్న వాటిని పట్టించుకోకుండా పోతే రేపు సామాన్యులు సైతం అదే విధంగా ఎంకౌంటర్లో చనిపోవాల్సి వస్తుంది. ఆ ఎన్కౌంటర్ల్ వెనుక ఉన్న అసలు మోటో ఏంటో తెలుసుకొని వాటికి కరకులను వెంటనే శిక్షించాలి అని సుప్రీం కోర్టు జడ్జి ని కోరుతున్నారు.
రాజ్యాంగంలో ఉన్న వందమంది నేరస్థులు తపించుకున్న , ఒక్క నిర్దోషి కి శిక్ష పడకూడదు అన్న దాన్ని దికరించి, విచ్చల విడిగా హింసని పెంచుతూ, దేశాన్ని నాశనం చేస్తున్నారు అని అన్నారు,ఈ దేశం లో జరుగుతున్న ప్రతి విషయాన్ని గురించి నిర్ణయం తీసుకునే హక్కు,అవకాశం ఒక్క న్యాయస్థానానికి మాత్రమే ఉంది అని గుర్తు చేశారు. దేశం లో శాంతి నీ నెలకొల్పాలని,ఇటువంటి చర్యలు మరల జరగకుండా ఉండేలా తీర్పు ఇవాలి అని కోరుతున్నారు. కాగర్ ఆపరేషన్ పేరుతో ఎంతో మంది అమాయక గిరిజన ప్రజలను చంపేరు, నిజంగా దేశం పై ఎంత అభిమానం ఉంటే ప్రతి ఏడాది ఎంతమంది ఆకలితో మరియు వైద్యం అందాకా చనిపోతున్నారు, వారిని ఆదుకోవాలి అని జతీయ మానవ హక్కుల సంఘం నాయకులు అడ్వైజరీ కమిటీ సభ్యుడు గుజ్జుల వేణు గోపాల్ రెడ్డి అన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక అంతా పచ్చి అబద్ధం: బిఆర్ఎస్ నాయుకులు నారం రాజశేఖర్

​పాత దరఖాస్తులకే దిక్కులేదు.. మళ్ళీ కొత్త నాటకాలా? కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ యువజన విభాగం ఆగ్రహం నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 10: అశ్వారావుపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ

Read More »

ప్రజా బలం లేని అతికొద్దిమందితో సాయుధ పోరాటం ద్వారా అంతిమ లక్ష్యం సాధ్యం కాదు:సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు

ప్రజా బలం లేని అతికొద్దిమందితో సాయుధ పోరాటం ద్వారా అంతిమ లక్ష్యం సాధ్యం కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు అన్నారు. కమ్యూనిస్టులంతా కోరుకుంటున్న సమ సమాజాన్ని ప్రజాసామ్యబద్దంగా సాధించుకుందామని,ఇందుకు కలిసి

Read More »

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

 Don't Miss this News !