+91 95819 05907

భారతదేశం లో జరుగుతున్న ఎన్కౌంటర్లు వెంటనే ఆపాలి :జాతీయ మానవ హక్కుల సంఘం అడ్వైజరీ కమిటీ సభ్యుడు NHRCOI గుజ్జూల వేణు గోపాల్ రెడ్డి

*భారతదేశం లో జరుగుతున్న ఎన్కౌంటర్లు వెంటనే ఆపాలి, కాగార్ ఆపరేషన్ పేరుతో జరుగుతున్న అమాయక గిరిజన ప్రజలను చంపడం చట్టరీత్య నేరం అని, వందమంది నేరస్థులు తపించుకున , ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అని రాజ్యాంగం నీ దికరించినట్లు అమాయకుల ప్రాణాలను తీయడం ఆపి వెంటనే సుప్రీం కోర్టు జడ్జి న్యాయవిచారణ జరిపించాలి- జాతీయ మానవ హక్కుల సంఘం అడ్వైజరీ కమిటీ సభ్యుడు NHRCOI గుజ్జూల వేణు గోపాల్ రెడ్డి*
భారతదేశం లో జరుగుతున్న ఎన్కౌంటర్లు వెంటనే ఆపాలి, కాగార్ ఆపరేషన్ పేరుతో జరుగుతున్న అమాయక గిరిజన ప్రజలను చంపడం చట్టరీత్య నేరం అని, వందమంది నేరస్థులు తపించుకున , ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అని రాజ్యాంగం నీ దికరించినట్లు అమాయకుల ప్రాణాలను తీయడం ఆపి వెంటనే సుప్రీం కోర్టు జడ్జి న్యాయవిచారణ జరిపించాలి- జాతీయ మానవ హక్కుల సంఘం అడ్వైజరీ కమిటీ సభ్యుడు NHRCOI గుజ్జూల వేణు గోపాల్ రెడ్డి అన్నారు, వెంటనే ఆ ఎంకౌంటర్లు పై రిటైర్డ్ IAS లు మరియు న్యాయవాదుల లో కమిటీలు ఏర్పాటు చేయాలి, నిజనిధరణ జరపాలి,ఎన్కౌంటర్లో చనిపోయిన కుటుంబాలకు వెంటనే నష్టపరిహారం ఇవలి అని సుప్రీం కోర్టుని కోరేరు.
సుమోటో గా ఈ సమస్యను తీసుకొని సుప్రీం కోర్టు జుర్జ్డ్ విచారణ చేపట్టాలి అని, ఇలా జరుగుతున్న వాటిని పట్టించుకోకుండా పోతే రేపు సామాన్యులు సైతం అదే విధంగా ఎంకౌంటర్లో చనిపోవాల్సి వస్తుంది. ఆ ఎన్కౌంటర్ల్ వెనుక ఉన్న అసలు మోటో ఏంటో తెలుసుకొని వాటికి కరకులను వెంటనే శిక్షించాలి అని సుప్రీం కోర్టు జడ్జి ని కోరుతున్నారు.
రాజ్యాంగంలో ఉన్న వందమంది నేరస్థులు తపించుకున్న , ఒక్క నిర్దోషి కి శిక్ష పడకూడదు అన్న దాన్ని దికరించి, విచ్చల విడిగా హింసని పెంచుతూ, దేశాన్ని నాశనం చేస్తున్నారు అని అన్నారు,ఈ దేశం లో జరుగుతున్న ప్రతి విషయాన్ని గురించి నిర్ణయం తీసుకునే హక్కు,అవకాశం ఒక్క న్యాయస్థానానికి మాత్రమే ఉంది అని గుర్తు చేశారు. దేశం లో శాంతి నీ నెలకొల్పాలని,ఇటువంటి చర్యలు మరల జరగకుండా ఉండేలా తీర్పు ఇవాలి అని కోరుతున్నారు. కాగర్ ఆపరేషన్ పేరుతో ఎంతో మంది అమాయక గిరిజన ప్రజలను చంపేరు, నిజంగా దేశం పై ఎంత అభిమానం ఉంటే ప్రతి ఏడాది ఎంతమంది ఆకలితో మరియు వైద్యం అందాకా చనిపోతున్నారు, వారిని ఆదుకోవాలి అని జతీయ మానవ హక్కుల సంఘం నాయకులు అడ్వైజరీ కమిటీ సభ్యుడు గుజ్జుల వేణు గోపాల్ రెడ్డి అన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఉద్యమకారుడు, విద్యావంతుడు అద్దంకి దయాకర్ కి ఎమ్మెల్సీ పదవి ప్రకటనపై హర్షం వ్యక్తం చేసిన తోటమల్ల

చర్ల: మార్చి :12 తెలంగాణ రాష్ట్ర మాలమహానాడు వ్యవస్థాపకులు డా. అద్దంకి దయాకర్ ను ఎమ్మెల్సీ గా పేరు ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తోటమల్ల వరప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ

Read More »

అన్నం సేవా ఫౌండేషన్ లో అన్నదాన కార్యక్రమం

◆అన్నం పరబ్రహ్మ స్వరూపిణి నేటి గదర్ న్యూస్, ఖమ్మం : చి.కడవెండి శ్రీ చక్రధర్ – చి.ల.సౌ.హాసిక ల వివాహ మహోత్సవం సందర్భంగా మంగళవారం రోజు డాక్టర్ అన్నం సేవా ఫౌండేషన్ అనాధల ఆశ్రమంలో

Read More »

దేశానికి రోల్ మోడల్ గా కొండపర్తి గ్రామం నిలవాలి: రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

తాడ్వాయి మండలం. ములుగు జిల్లా. దేశానికి రోల్ మోడల్ గా కొండపర్తి గ్రామం నిలవాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తెలిపారు. మంగళవారం ఎస్ ఎస్ తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామంలో రాష్ట్ర

Read More »

వైరా: వృద్ధురాలి మెడలో బంగారం చోరి… నిందితుల అరెస్ట్

★వైరా లో సంచలనం సృష్టించిన కేసు చేదించిన పోలీసులు ★ పోలీస్ సిబ్బందిని అభినందించిన వైరా ఏసిపి రెహమాన్ నేటి గదర్ న్యూస్, వైరా ప్రతినిధి, మార్చి 11:- గత ఫిబ్రవరి 12వ తేదీన

Read More »

జగన్నాధపురం – గోకినపల్లి R&B రోడ్డు విస్తరణ కొరకు 25 కోట్ల నిధులు కేటాయించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిధి జగన్నాధపురం నుండి గోకినపల్లి వరకు 19 కిలోమీటర్ల మేర విస్తరించిన R&B రహదారి అభివృద్ధిలో భాగంగా మత్కేపల్లి-జగన్నాధపురం R&B రోడ్డు నుండి మత్కేపల్లి గ్రామం మున్నేరు నది

Read More »

14 నెలలోనే మెదక్ ను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చా: ఎమ్మెల్యే మైనంపల్లి

*పది సంవత్సరాల లో చేయని అభివృద్ధిని మెదక్ నియోజకవర్గంలో 14 నెలలలోనే మెదక్ ను ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయడం జరుగుతుందని విద్య వైద్యానికి ప్రాముఖ్యత ఇస్తూ మెరుగుపరచడం జరుగుతుంది.* మెదక్

Read More »

 Don't Miss this News !