+91 95819 05907

ఈ నెల 15న సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి… వైరా ఎమ్మెల్యే

నేటి గదర్ న్యూస్ : వైరా ప్రతినిధి

వైరా : ఈ నెల 15 న శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించి అది పురస్కరించుకొని పెద్దయెత్తున శ్రీ సంత్ సేవాలల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పిలుపునిచ్చారు.
బుధవారం వైరా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వైరా నియోజకవర్గ స్థాయి బంజారా నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలల్ మహారాజ్ జయంతి అధికారికంగా నిర్వహించాలని సెలవు దినము గా ప్రకటించి గిరిజన పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జయంతి వేడుకలకు ప్రభుత్వం నిధులు కేటాయించడం చాలా సంతోషకరం మనందరం మన నియోజకవర్గ స్థాయిలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఘనంగా నిర్వహించాలని నియోజకవర్గం ఐదు మండలాలు దశలవారీగా కార్యక్రమాలు నిర్వహించి బంజారా నాయకులతో పాటు మిగతా నాయక్ నాయకత్వాన్ని కూడా కలుపుకొని శ్రీ సంత్ సేవాలల్ గారి జయంతి ని ఒక పండగ వాతావరణం లాగా జరుపుకోవాలని అన్నారు . ఈ కార్యక్రమంలో ఐదు మండలాలకు సంబంధించిన బంజారా నాయకులు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఏదునూరి సీతారాములు, వైరా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి, వైరా మున్సిపల్ మాజీ చైర్మన్ సూతకాని జైపాల్, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దాసరి దానియేలు, కట్ల రంగారావు, బోళ్ళ గంగారావు, సూరంపల్లి రామరావు, మంజిలాల్ నాయక్, పమ్మి అశోక్,కొప్పురావురి శబరినాథ్, మాజీ మార్కేట్ కమిటీ చైర్మెన్ బిడికె రత్నం, పాలేటి నరసింహరావు, రాంబాబు, నవీన్ రాథోడ్, లచ్చు నాయక్, రామ్మూర్తి నాయక్, గాంధీ నాయక్, భీముడు నాయక్, శంకర్ నాయక్, శీలం చంద్రశేఖర్ రెడ్డి, కట్ల సంతోష్, మాలోత్ రాందాస్ నాయక్, రామరావు, మాజీ ఎంపీటీసీ లచ్చిరాం నాయక్, తదితర బంజారా నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక అంతా పచ్చి అబద్ధం: బిఆర్ఎస్ నాయుకులు నారం రాజశేఖర్

​పాత దరఖాస్తులకే దిక్కులేదు.. మళ్ళీ కొత్త నాటకాలా? కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ యువజన విభాగం ఆగ్రహం నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 10: అశ్వారావుపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ

Read More »

ప్రజా బలం లేని అతికొద్దిమందితో సాయుధ పోరాటం ద్వారా అంతిమ లక్ష్యం సాధ్యం కాదు:సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు

ప్రజా బలం లేని అతికొద్దిమందితో సాయుధ పోరాటం ద్వారా అంతిమ లక్ష్యం సాధ్యం కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు అన్నారు. కమ్యూనిస్టులంతా కోరుకుంటున్న సమ సమాజాన్ని ప్రజాసామ్యబద్దంగా సాధించుకుందామని,ఇందుకు కలిసి

Read More »

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

 Don't Miss this News !