+91 95819 05907

ఈ నెల 15న సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి… వైరా ఎమ్మెల్యే

నేటి గదర్ న్యూస్ : వైరా ప్రతినిధి

వైరా : ఈ నెల 15 న శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించి అది పురస్కరించుకొని పెద్దయెత్తున శ్రీ సంత్ సేవాలల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పిలుపునిచ్చారు.
బుధవారం వైరా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వైరా నియోజకవర్గ స్థాయి బంజారా నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలల్ మహారాజ్ జయంతి అధికారికంగా నిర్వహించాలని సెలవు దినము గా ప్రకటించి గిరిజన పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జయంతి వేడుకలకు ప్రభుత్వం నిధులు కేటాయించడం చాలా సంతోషకరం మనందరం మన నియోజకవర్గ స్థాయిలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఘనంగా నిర్వహించాలని నియోజకవర్గం ఐదు మండలాలు దశలవారీగా కార్యక్రమాలు నిర్వహించి బంజారా నాయకులతో పాటు మిగతా నాయక్ నాయకత్వాన్ని కూడా కలుపుకొని శ్రీ సంత్ సేవాలల్ గారి జయంతి ని ఒక పండగ వాతావరణం లాగా జరుపుకోవాలని అన్నారు . ఈ కార్యక్రమంలో ఐదు మండలాలకు సంబంధించిన బంజారా నాయకులు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఏదునూరి సీతారాములు, వైరా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి, వైరా మున్సిపల్ మాజీ చైర్మన్ సూతకాని జైపాల్, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దాసరి దానియేలు, కట్ల రంగారావు, బోళ్ళ గంగారావు, సూరంపల్లి రామరావు, మంజిలాల్ నాయక్, పమ్మి అశోక్,కొప్పురావురి శబరినాథ్, మాజీ మార్కేట్ కమిటీ చైర్మెన్ బిడికె రత్నం, పాలేటి నరసింహరావు, రాంబాబు, నవీన్ రాథోడ్, లచ్చు నాయక్, రామ్మూర్తి నాయక్, గాంధీ నాయక్, భీముడు నాయక్, శంకర్ నాయక్, శీలం చంద్రశేఖర్ రెడ్డి, కట్ల సంతోష్, మాలోత్ రాందాస్ నాయక్, రామరావు, మాజీ ఎంపీటీసీ లచ్చిరాం నాయక్, తదితర బంజారా నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ట్రై కార్ రుణాలను రద్దు చేయడం దారుణం… భూక్యా వీరభద్రం

గిరిజనులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుంది: గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం ఏప్రిల్ 7వ తేదీన చలో హైదరాబాద్ నేటి గదర్ న్యూస్, వైరా ప్రతి నిధి: 2022 –

Read More »

మెదక్ మున్సిపల్ చైర్మన్ రాజకీయ రిజర్వేషన్లు ఎస్సీలకు కేటాయించాలని జిల్లా కలెక్టర్ కు దళిత సంఘాల నాయకుల వినతి

హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి మార్చి 27. మెదక్ మున్సిపల్ చైర్మన్ గత 1952 నుండి ప్రత్యేకంగా ఎస్సీ రిజర్వేషన్లు కేటాయించలేదని అన్నారు ఎస్సీ ప్రజల జనాభా ప్రాతినిథ్యం

Read More »

జవహర్ నవోదయ ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో నాగులవంచ శ్రీ గ్లోబల్ హై స్కూల్ విద్యార్థి ప్రభంజనం

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిది ఖమ్మం, పాలేరు జవహర్ నవోదయ విద్యాలయంలో జరిగినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో శ్రీ గ్లోబల్ హై స్కూల్ నాగులంచ విద్యార్థి ప్రభంజనం. అనంతసాగర్ గ్రామం చింతకాని మండలానికి

Read More »

మెదక్ జిల్లా విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ సమావేశము.

హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి మార్చి 27. గురువారం రోజు ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ గారి అధ్యక్షతన జిల్లా

Read More »

ఎన్ఆర్ఈజిఏ నిధులతో సిసి రోడ్ల నిర్మాణం

బిజెపి జిల్లా నాయకులు ఈర్ల రంజిత్ రెడ్డి. హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి మార్చి 27. హవేలీ ఘన్పూర్ మండలం వాడి గ్రామంలో మెదక్ పార్లమెంటు సభ్యుడు శ్రీ

Read More »

పి.ఎ.సి.యస్ నాగులవంచ సంఘ కార్యాలయంలో మహాజనసభ

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిది పి.ఎ.సి.యస్ నాగులవంచ సంఘ కార్యాలయంలో ఈరోజు మహాజనసభ సమావేశం జరిగింది సంఘ అధ్యక్షులు శ్రీ నల్లమోతు శేషగిరిరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంఘ అభివృద్ధి విషయాలపై అధ్యక్షులు

Read More »

 Don't Miss this News !