+91 95819 05907

రైతుల సంక్షేమమే ధ్యేయంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేశారు

మెదక్ మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోదండ కృష్ణ గౌడ్.

మాసాయిపేట మండలం నేటి గదర్ (భూపాల్) ఫిబ్రవరి 13.

మెదక్ జిల్లావెల్దుర్తి మండలంలోని రైతుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేశారని, పది సంవత్సరాల్లో పాలనలో రైతుల సంక్షేమం కోసం ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి సాగునీరు ఇబ్బంది లేకుండా చేసిన ఘనత కేసిఆర్ కు దక్కుతుందని మెదక్ మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోదండ కృష్ణ గౌడ్ అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని హల్దీ ప్రాజెక్టు లోకి సాగునీరు విడుదల చేయడంతో 14 చెక్ డాములు నిండి కాళేశ్వరం నీరు పరవళ్ళు తొక్కుతుండడంతో సంతోషం వ్యక్తం చేశారు గంగమ్మకు పూజలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కెసిఆర్ కృషివల్లే కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగి నేడు హల్దీ ప్రాజెక్టులో జలకళ సంతరించుకుందని దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించినందుకు రైతులు నేడు మదన పడుతున్నారని రాబోవు రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని చెప్తున్నారని అన్నారు. కెసిఆర్ కృషి వల్ల హల్దీ ప్రాజెక్టులో 14 చెక్ డాం లలో నీరు నిండి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు శాకారం శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రావణ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక అంతా పచ్చి అబద్ధం: బిఆర్ఎస్ నాయుకులు నారం రాజశేఖర్

​పాత దరఖాస్తులకే దిక్కులేదు.. మళ్ళీ కొత్త నాటకాలా? కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ యువజన విభాగం ఆగ్రహం నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 10: అశ్వారావుపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ

Read More »

ప్రజా బలం లేని అతికొద్దిమందితో సాయుధ పోరాటం ద్వారా అంతిమ లక్ష్యం సాధ్యం కాదు:సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు

ప్రజా బలం లేని అతికొద్దిమందితో సాయుధ పోరాటం ద్వారా అంతిమ లక్ష్యం సాధ్యం కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు అన్నారు. కమ్యూనిస్టులంతా కోరుకుంటున్న సమ సమాజాన్ని ప్రజాసామ్యబద్దంగా సాధించుకుందామని,ఇందుకు కలిసి

Read More »

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

 Don't Miss this News !