+91 95819 05907

ఘనంగా టిడిపి 43వ ఆవిర్భావ దినోత్సవం

*నేటి గద్దర్ న్యూస్ గుండాల*,తెలుగుదేశం పార్టీ 43 వ ఆవిర్భవ దినోత్సవం గుండాల మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం పార్టీ అధ్యక్షు తోలెం సాంబయ్య మాట్లాడుతూ టిడిపి పార్టీ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని అన్నారు. మండల కేంద్రంలో జండా ఎగరవేసి ఘనంగా ఆవిర్భావాన్ని నిర్వహించారు. తెలుగు ప్రజలకు రాజకీయ సామాజిక ఆర్థిక అంశాలలో ముందుకు తీసుకెళ్లి తెలుగు ప్రజలను చైతన్యపరిచిన ఏకైక నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అన్నారు. ఆయనను మన తెలుగు ప్రజలు ఎక్కడున్నా గుర్తుంచుకునే విధంగా తెలుగు ప్రజలను ముందుకు తీసుకెళ్లిన నాయకుడు, ఆయన పేద ప్రజల కోసం పనిచేసిన గొప్ప నాయకుడు, కూడు గూడు గుడ్డ అనే గొప్ప నినాదంతో తెలుగు ప్రజలకు ఎనలేని సేవ చేసిన నాయకుడు, ఈ ఉగాది నుండి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవంతో ముందుకెళ్లి గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పుంజుకుంటుందని రానున్న రోజులు తెలుగుదేశం పార్టీకే ప్రజలు పట్టం కడతారని ఇక నుండి రాష్ట్ర ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకొని రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతామని ప్రభుత్వాన్ని ప్రజల తరుపున నిలదీస్తామని తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో
మండల నాయకులు తాటి లక్ష్మయ్య, వాగబోయిన కృష్ణ, ఇర్ఫా విష్ణు
తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదు

*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం* *నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *యుటిఎఫ్ కార్యదర్శి రూప్ సింగ్

*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్

Read More »

 Don't Miss this News !