+91 95819 05907

ఘనంగా టిడిపి 43వ ఆవిర్భావ దినోత్సవం

*నేటి గద్దర్ న్యూస్ గుండాల*,తెలుగుదేశం పార్టీ 43 వ ఆవిర్భవ దినోత్సవం గుండాల మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం పార్టీ అధ్యక్షు తోలెం సాంబయ్య మాట్లాడుతూ టిడిపి పార్టీ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని అన్నారు. మండల కేంద్రంలో జండా ఎగరవేసి ఘనంగా ఆవిర్భావాన్ని నిర్వహించారు. తెలుగు ప్రజలకు రాజకీయ సామాజిక ఆర్థిక అంశాలలో ముందుకు తీసుకెళ్లి తెలుగు ప్రజలను చైతన్యపరిచిన ఏకైక నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అన్నారు. ఆయనను మన తెలుగు ప్రజలు ఎక్కడున్నా గుర్తుంచుకునే విధంగా తెలుగు ప్రజలను ముందుకు తీసుకెళ్లిన నాయకుడు, ఆయన పేద ప్రజల కోసం పనిచేసిన గొప్ప నాయకుడు, కూడు గూడు గుడ్డ అనే గొప్ప నినాదంతో తెలుగు ప్రజలకు ఎనలేని సేవ చేసిన నాయకుడు, ఈ ఉగాది నుండి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవంతో ముందుకెళ్లి గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పుంజుకుంటుందని రానున్న రోజులు తెలుగుదేశం పార్టీకే ప్రజలు పట్టం కడతారని ఇక నుండి రాష్ట్ర ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకొని రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతామని ప్రభుత్వాన్ని ప్రజల తరుపున నిలదీస్తామని తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో
మండల నాయకులు తాటి లక్ష్మయ్య, వాగబోయిన కృష్ణ, ఇర్ఫా విష్ణు
తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !