+91 95819 05907

రెండోవ డివిజన్ లోని ముస్లింల కుటుంబాలకు రంజాన్ కానుక ను అందజేసిన మడిపెల్లి మల్లేష్

రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రెండోవ డివిజన్ ఇందిరమ్మ కాలని,పీకే రామయ్యా కాలనిలకు చెందిన 70 ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుక ను అందజేసినట్లు,కాంగ్రెస్ పార్టీ నాయకులు మడిపెల్లి మల్లేష్ తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ 29 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేసి సోమవారం రోజున ఆనందంగా జరుపుకునే రంజాన్ పండుగ సందర్భంగా మా డివిజన్ ముస్లిం కుటుంబ సభ్యులకు నావంతుగా చిన్న కనుక అందజేయడం నాకు చాలా సంతోషంగా ఉందని గతంలో నేను రెండవ డివిజన్ లో కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయిన మూడు నెలలకు కరోనా వచ్చిందని అదే సమయంలో రంజాన్ పండగ కూడా రావడం జరిగిందని కరోనా సమయంలో మా ముస్లిం కుటుంబ సభ్యులు పండగ జరుపుకోవడం ఇబ్బంది పడుతున్నట్లు తెలుసుకొని 2020 సంవత్సరమున నేను రంజాన్ కానుక అందజేయడం జరిగిందని ఆరోజు నుండి ఇప్పటివరకు ఇచ్చిన మాట తప్పకుండా మా ముస్లిం కుటుంబాలకు నా తరుపున చిన్న కానుక అందిస్తున్నానని పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ఈ కానుక అందించడం నా అదృష్టంగా భావిస్తున్నానని ప్రతి ముస్లిం కుటుంబాలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని మడిపెల్లి మల్లేష్ అన్నారు
ఈ కార్యక్రమంలో రెండవబ్ డివిజన్ సోషల్ మీడియా ఇన్చార్జి గుర్రాల మల్లేష్ యాదవ్, ముత్యాల వివేక్.కదాసి శ్రీనివాస్,కోట వెంకట్, అవునూరి,md షరీఫ్, సందీప్,బొజ్జయం కుమారస్వామి,తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సోషల్ మీడియాలో విద్వేషకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాము: సీఐ వెంకట రాజాగౌడ్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం నాడు సీఐ వెంకట రాజాగౌడ్ విలేకర్లతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట

Read More »

భూములు కోల్పోతున్న భాధితులతో ఎంపీ రఘునందన్ రావు సమావేశం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో జాతీయ రహదారి 765 డీజీ నిర్మాణంలో భాగంగా రామాయంపేట వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణం విషయమై భూములు కోల్పోతున్న

Read More »

పాండ చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి మహిళ మృతి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19 :- బట్టలు ఉతకడానికి చెరువులోకి వెళ్లి మహిళ శవమై కనిపించిన ఘటన చోటు చేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ

Read More »

JEE Mains: జేఈఈ మెయిన్స్2025 ఫలితాల్లో… సత్తా చాటిన ఆ ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు.ఆ లెక్చరర్ ని ఎంత మెచ్చుకున్న తక్కువే

నేటి గదర్ ప్రతి నిధి, వైరా(గార్ల) :దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠ గా ఎదురుచూసిన జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) శుక్రవారం రాత్రి ఫలితాలు విడుదల

Read More »

తండాలలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం

కూసుమంచి మండలంలో వివిధ తండాలో పర్యటించిన తెలంగాణ గిరిజన సంఘం నేతలు సమస్యలపై సంబంధించిన అధికారులకు ఫోన్ ద్వారా సమస్యలు తెలిపిన భూక్యా వీరభద్రం తాగునీరు, సైడ్ డ్రైనేజ్, పక్కా ఇల్లు లేక అవస్థలు

Read More »

రాత్రి వేళలో వలస ఆదివాసీ గ్రామాన్ని సందర్శించిన ఎస్ఐ

పినపాక: మండలంలోని చింతలపాడు ఆదివాసి గ్రామాన్ని ఏడుల్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ శనివారం సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సన్మార్గంలో ప్రయాణించి మంచి

Read More »

 Don't Miss this News !