+91 95819 05907

రెండోవ డివిజన్ లోని ముస్లింల కుటుంబాలకు రంజాన్ కానుక ను అందజేసిన మడిపెల్లి మల్లేష్

రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రెండోవ డివిజన్ ఇందిరమ్మ కాలని,పీకే రామయ్యా కాలనిలకు చెందిన 70 ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుక ను అందజేసినట్లు,కాంగ్రెస్ పార్టీ నాయకులు మడిపెల్లి మల్లేష్ తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ 29 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేసి సోమవారం రోజున ఆనందంగా జరుపుకునే రంజాన్ పండుగ సందర్భంగా మా డివిజన్ ముస్లిం కుటుంబ సభ్యులకు నావంతుగా చిన్న కనుక అందజేయడం నాకు చాలా సంతోషంగా ఉందని గతంలో నేను రెండవ డివిజన్ లో కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయిన మూడు నెలలకు కరోనా వచ్చిందని అదే సమయంలో రంజాన్ పండగ కూడా రావడం జరిగిందని కరోనా సమయంలో మా ముస్లిం కుటుంబ సభ్యులు పండగ జరుపుకోవడం ఇబ్బంది పడుతున్నట్లు తెలుసుకొని 2020 సంవత్సరమున నేను రంజాన్ కానుక అందజేయడం జరిగిందని ఆరోజు నుండి ఇప్పటివరకు ఇచ్చిన మాట తప్పకుండా మా ముస్లిం కుటుంబాలకు నా తరుపున చిన్న కానుక అందిస్తున్నానని పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ఈ కానుక అందించడం నా అదృష్టంగా భావిస్తున్నానని ప్రతి ముస్లిం కుటుంబాలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని మడిపెల్లి మల్లేష్ అన్నారు
ఈ కార్యక్రమంలో రెండవబ్ డివిజన్ సోషల్ మీడియా ఇన్చార్జి గుర్రాల మల్లేష్ యాదవ్, ముత్యాల వివేక్.కదాసి శ్రీనివాస్,కోట వెంకట్, అవునూరి,md షరీఫ్, సందీప్,బొజ్జయం కుమారస్వామి,తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదు

*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం* *నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *యుటిఎఫ్ కార్యదర్శి రూప్ సింగ్

*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్

Read More »

 Don't Miss this News !