+91 95819 05907

రామాయంపేట పట్టణంలో గాంధీవిగ్రహం వద్ద ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 30 :- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో విశ్వావసు నామ తెలుగు సంవత్సరం ఉగాది పండుగ సందర్బంగా పట్టణంలోని ప్రజలు ఉదయం పూట ఆలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకున్నారు.తదనంతరం పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద పండితులు వెంకటేశం శర్మ పంతులు ఆధ్వర్యంలో ఉగాది పండగ సందర్భంగా గాంధీ విగ్రహం వద్ద ఉగాది పచ్చడి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలు పచ్చడిని సేవించారు.అనంతరం ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో వెంకటేశం పంతులు ప్రసంగిస్తూ ఉగాది నూతన సంవత్సరం మొదలుకొని 12 నెలల పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజల భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే దానిపై రాశుల ద్వారా ఆయన తెలిపారు.అదేవిధంగా రైతులకు వ్యవసాయ రంగం పై కాలం పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయన్న విషయాలు చాలా చక్కగా పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రంలో పట్టణాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ప్రజలు ఎలా సుఖ సంతోషాలు కలిగి జీవిస్తారు.అనే విషయాలపై ఆయన ప్రజలకు క్లుప్తంగా వివరించడం జరిగిందని వెల్లడించారు.ఈ పంచాంగ శ్రవణంలో రామాయంపేట పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పంచాంగ శ్రవణాన్ని ఆలకించారు.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదు

*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం* *నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *యుటిఎఫ్ కార్యదర్శి రూప్ సింగ్

*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్

Read More »

 Don't Miss this News !