+91 95819 05907

ఢిల్లీ పోరుగర్జనకు బైలు దేరిన మెదక్ జిల్లా బీసీ సంఘం నేతలు

నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్) మార్చి 31.

మెదక్ జిల్లా నుండి డిల్లీ లో బీసీ పోరు పోరు గర్జనకు మెదక్ జిల్లా బీసీ సంగం నేతలు పెద్ద ఎత్తున ఢిల్లీ కీ బయలు దేరీ వెళ్లారు, తెలంగాణ సర్కారు బీసీ ల కోసం ప్రవేశ పెట్టిన 42 శాతం పార్లమెంటు లో ప్రవేశ పెట్టాలని, తర, తరాలుగా అగ్రవర్ణాల చేతిలో బీసీ లను ఓట్లు వేసే యంత్రాలు గా జండా మోసే కూలీలుగా మార్చారని, ఇఇప్పటికైనా చట్ట సభల్లో జనాభా ధమాషా ప్రకారం సీట్లు కేటాయించాలని, మే మెంతో, మాకు అంత. దిశగా వాటా ఇవ్వాలని వారు డిమాండు చేసారు, మెదక్ జిల్లా వ్యాప్తంగా సుమారు 100 మంది బీసీ ప్రతినిధులు ఢిల్లీ కీ బయలు దేరీ వెళ్లారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బీసీ వైస్ ప్రెసిడెంట్ చిన్న లింగ్ మళ్ళీ ఖార్జున్ గౌడ్, బీసీ సంఘం సెక్రటరీ యాదగిరి యాదవ్, బీసీ సంఘం నర్సాపూర్ ఇంచార్జ్ నరేందర్ గౌడ్,మాజీ ఎంపీటీసీ, సర్పంచ్ రమేష్, సమంత్ గౌడ్, యాదగిరి, ఎగొండ, శ్రీకాంత్ క్రమశిక్షణ కమిటీ ప్రెసిడెట్ గణేష్ ముదిరాజు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదు

*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం* *నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *యుటిఎఫ్ కార్యదర్శి రూప్ సింగ్

*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్

Read More »

 Don't Miss this News !