+91 95819 05907

రాష్ట్రంలో విద్యార్థుల పై ప్రభుత్వ అణచివేత పెరిగింది :పి డి ఎస్ యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్

★రాష్ట్రంలో పోలీస్ అరాచకత్వం, దమనకాండ విచ్చల విడిగా పెరిగిపోయింది

★హెచ్సీయూలో అరెస్టులపై మండిపడ్డ పి డి ఎస్ యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్

రాష్ట్రంలో ప్రభుత్వ అణచివేత విపరీతంగా పెరిగిపోయిందని ప్రగశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత పి డి ఎస్ యు తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి వంగూరి .వెంకటేష్ ఆందోళన వ్యక్తం చేశారు.

వందలాది ఎకరాల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సి టీ భూములను వేలం వేయడాన్ని నిరసిస్తూ ఆదివారం యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు విశాక్షణరైతంగా అరెస్టు చేసి అదుపులోకి తీసుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రామనరసయ్య విజ్ఞాన కేంద్రం నందు సోమవారం నిర్వహించిన పిడిఎస్ యూ ముఖ్యల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా పి డి ఎస్ యు తెలంగాణ రాష్ట్ర సహకార దర్శి వెంకటేష్ మాట్లాడుతూ…
రాష్ట్రంలో పోలీస్ అరాచకత్వం, దమనకాండ విచ్చల విడిగా పెరిగిపోయిందని, డానికి నిదర్శనమే శాంతియూతంగా నిరసన చేస్తున్న విద్యార్థులను లాఠీ ఛార్జ్ చేయడం తో పాటు, బట్టలు చినిగెల ఇడ్చుకుంటూ విద్యార్థులను అరెస్టు చేయడమేఅని వారు పోలీస్ ల పై వారు మండిపడ్డారు.
ప్రభుత్వ విధానాలను నిరసించే ప్రతి గొంతునూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నొక్కుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో స్వేచ్చ, భావ ప్రకటన హక్కుని అణచి వేస్తున్న తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో ఈ విధంగా జరుగుతున్న అరాచకత్వానికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని వెంకటేష్ రేవంత్ రెడ్డి ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ దేశంలోని ప్రతి పట్టణానికి వెళ్లి ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ గురిం చి ఉపన్యాసాలు ఇస్తారని, కానీ తెలంగాణలో తమ సొంత పార్టీ పాలనలో విద్యార్థుల పై జరుగుతున్న అరాచకత్వంపై ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నిం చారు. ఈ ద్వంద్వ ప్రమాణాలను ఇప్పటికైనా పక్కన పెట్టి, ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రజాస్వామిక పాలన చేసేలా తమ పార్టీ నాయకులకు రాహుల్ గాంధీ ఆదేశాలు ఇవ్వాలనిన్నారు. తక్షణమే అదుపులోకి తీసుకున్న విద్యార్థులను భేషరతుగా విడుదల చేయాలని, విద్యార్థులను విశాక్షణరైతంగా లాఠీ ఛార్జ్ చేసి అరెస్టు చేసిన పోలీసులు పై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల జోలికి రావద్ద ని రేవంత్ రెడ్డి ప్రభుత్వన్ని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ ఖమ్మం జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్, జిల్లా నాయకులు వినయ్, ఖమ్మం డివిజన్ కార్యదర్శి పృథ్వి, నగర కార్యదర్శి యశ్వంత్, నాయకులు నవీన్, నరేందర్, శ్రీ తేజ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

తుపాకులతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన 130 మంది మావోయిస్టులు.

తుపాకులతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన 130 మంది మావోయిస్టులు. లొంగిపోయిన ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, పది మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 46

Read More »

మహిళలే మహరాణులు — పలువురు వక్తలు

మహిళలే మహరాణులు — పలువురు వక్తలు నేటి గదర్ న్యూస్, ఖమ్మం : గతం కంటే ప్రస్తుతం మహిళలు ప్రవేశించని రంగం, రాణించని రంగాలు ఏమీ లేవని, అన్నింటా మహిళలు దూసుకుని పోతున్నారని, కేవలం

Read More »

ప్రజా క్షేత్రంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ: అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో సుడిగాలి పర్యటన!

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికే లక్ష్యం: పారిశుధ్యం, మౌలిక సదుపాయాలపై అధికారులకు దిశానిర్దేశం నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 07: అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నియోజకవర్గం ఎమ్మెల్యే

Read More »

జనంలోకి ‘మెచ్చా’.. బాధితులకు కొండంత భరోసా!

​అశ్వారావుపేట మండలంలో మాజీ ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన: ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయం.. కార్యకర్తలకు దిశానిర్దేశం! ​నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 07: అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,

Read More »

మణుగూరులో ఒకేరోజు ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తుల మరణం – పట్టణంలో తీవ్ర విషాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలానికి చెందిన ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తులు ఈరోజు అనారోగ్య కారణాలతో మరణించడం పట్టణ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పట్టణ అభివృద్ధికి, వ్యాపార రంగానికి తమదైన సేవలు

Read More »

వెలుగుల బాటలో కేశప్పగూడెం: సర్పంచ్ పట్టుదలకు దక్కిన ఫలితం!

​లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం.. 25 కేవిఏ కొత్త ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 06: అశ్వరావుపేట మండలంలోని కేశప్పగూడెం గ్రామ పంచాయతీలో ఏళ్ల తరబడి

Read More »

 Don't Miss this News !