కొన్ని వేలమంది నిష్ణాతులను తీర్చిదిద్దింది.
రేవంత్ ప్రభుత్వం HCU భూములు అమ్మి అప్పులు కట్టాలని నీచమైన ప్రయత్నం చేస్తుంది.
దీన్ని అక్కడి విద్యార్థులు అధ్యాపకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
హైదరాబాద్ లో శ్మశానవాటికలకు కూడా జాగా దొరకని పరిస్థితి వచ్చింది. పార్కులకు సైతం స్థలం లేక కాంక్రీట్ జంగల్ గా మారుతుంది.
రేవంత్ రెడ్డి ఎందుకు ఇలాంటి ఆలోచన చేస్తున్నారు తెలియడం లేదు.
15 నెలలుగా ప్రతి నిర్ణయం ప్రజాకటకం, ప్రజా వ్యతిరేకమైనదే.
తిరోగమన చర్యలు.
విద్యార్థుల మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.
వారికి సంఘీభావం తెలుపుతున్నాం.
అవసరమైతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతాం.
విశ్వవిద్యాలయం భూములు అమ్మకూడదని డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రానికే తలమానికం.
కొన్ని వేలమంది నిష్ణాతులను తీర్చిదిద్దింది.
రేవంత్ ప్రభుత్వం HCU భూములు అమ్మి అప్పులు కట్టాలని నీచమైన ప్రయత్నం చేస్తుంది.
దీన్ని అక్కడి విద్యార్థులు అధ్యాపకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
హైదరాబాద్ లో శ్మశానవాటికలకు కూడా జాగా దొరకని పరిస్థితి వచ్చింది









