+91 95819 05907

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు.* *చెట్లను నరకడం అంటే. మనుషులను చంపినంత పని

ఎంఆర్పిఎస్ చేగుంట మండల అధ్యక్షులు
కొలుపుల రామస్వామి అధికారులకు విజ్ఞప్తి.

సుప్రీంకోర్టు చెట్లను నరకడం అంటే మనుషులను చంపినతో పని అని స్పందించిన తీర్పు పై హర్షం వ్యక్తం చేస్తూ దీనిపై స్పందించిన ఎమ్మార్పీఎస్ చేగుంట మండల అధ్యక్షులు కొలుపుల రామస్వామి మాదిగ మాట్లాడుతూ సుప్రీంకోర్టు చెట్ల విషయంలో మనిషిని చంపినంత పని అని తీర్పు ఇవ్వడం మంచి విషయమే కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి. ప్రభుత్వంలో ఉన్నంత అధికారులు జోస్యం చూస్తున్నారా అంటూ మండిపడ్డారు. రోడ్డు అంచుకు కరెంటు స్తంభాలు వేయడం ఆ స్తంభాల వైర్ల కింద చెట్లు నాటడం ఆ చెట్లను నరకడం ఇది ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది అని ఇంత జరుగుతున్న మరి ఇది ప్రభుత్వ ఉన్నంత అధికారులకు తెలియని విషయం కాదని తెలిసిన ప్రజా దానాన్ని వృధా ఖర్చు పెట్టడంతో పాటు చెట్లను నరకడం జరుగుతూనే ఉంది అని అధికారులపై మండిపడ్డారు. ప్రభుత్వ ఉన్నంత అధికారులకు నేను ఇచ్చే సలహా ఒకటి రోడ్డుకు అంచున కరెంటు స్తంభాలు వేరే ఏ విధమైన స్తంభాలైనా నాటకూడదు రోడ్డు అంచు నుండి దాదాపు 50 అడుగుల అవతల స్తంభాలను నాటాలి అప్పుడు రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటిన ఎలాంటి ప్రమాదం ఉండదు నరకడం జరగదు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందేనని అన్నారు. కానీ నేను చెప్పే సలహా పాటిస్తే చెట్లకు కరెంటు స్తంభాలకు ఎలాంటి ప్రమాదం జరగదు అని అధికారులు తెలుసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

తుపాకులతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన 130 మంది మావోయిస్టులు.

తుపాకులతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన 130 మంది మావోయిస్టులు. లొంగిపోయిన ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, పది మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 46

Read More »

మహిళలే మహరాణులు — పలువురు వక్తలు

మహిళలే మహరాణులు — పలువురు వక్తలు నేటి గదర్ న్యూస్, ఖమ్మం : గతం కంటే ప్రస్తుతం మహిళలు ప్రవేశించని రంగం, రాణించని రంగాలు ఏమీ లేవని, అన్నింటా మహిళలు దూసుకుని పోతున్నారని, కేవలం

Read More »

ప్రజా క్షేత్రంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ: అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో సుడిగాలి పర్యటన!

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికే లక్ష్యం: పారిశుధ్యం, మౌలిక సదుపాయాలపై అధికారులకు దిశానిర్దేశం నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 07: అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నియోజకవర్గం ఎమ్మెల్యే

Read More »

జనంలోకి ‘మెచ్చా’.. బాధితులకు కొండంత భరోసా!

​అశ్వారావుపేట మండలంలో మాజీ ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన: ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయం.. కార్యకర్తలకు దిశానిర్దేశం! ​నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 07: అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,

Read More »

మణుగూరులో ఒకేరోజు ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తుల మరణం – పట్టణంలో తీవ్ర విషాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలానికి చెందిన ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తులు ఈరోజు అనారోగ్య కారణాలతో మరణించడం పట్టణ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పట్టణ అభివృద్ధికి, వ్యాపార రంగానికి తమదైన సేవలు

Read More »

వెలుగుల బాటలో కేశప్పగూడెం: సర్పంచ్ పట్టుదలకు దక్కిన ఫలితం!

​లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం.. 25 కేవిఏ కొత్త ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 06: అశ్వరావుపేట మండలంలోని కేశప్పగూడెం గ్రామ పంచాయతీలో ఏళ్ల తరబడి

Read More »

 Don't Miss this News !