+91 95819 05907

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు.* *చెట్లను నరకడం అంటే. మనుషులను చంపినంత పని

ఎంఆర్పిఎస్ చేగుంట మండల అధ్యక్షులు
కొలుపుల రామస్వామి అధికారులకు విజ్ఞప్తి.

సుప్రీంకోర్టు చెట్లను నరకడం అంటే మనుషులను చంపినతో పని అని స్పందించిన తీర్పు పై హర్షం వ్యక్తం చేస్తూ దీనిపై స్పందించిన ఎమ్మార్పీఎస్ చేగుంట మండల అధ్యక్షులు కొలుపుల రామస్వామి మాదిగ మాట్లాడుతూ సుప్రీంకోర్టు చెట్ల విషయంలో మనిషిని చంపినంత పని అని తీర్పు ఇవ్వడం మంచి విషయమే కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి. ప్రభుత్వంలో ఉన్నంత అధికారులు జోస్యం చూస్తున్నారా అంటూ మండిపడ్డారు. రోడ్డు అంచుకు కరెంటు స్తంభాలు వేయడం ఆ స్తంభాల వైర్ల కింద చెట్లు నాటడం ఆ చెట్లను నరకడం ఇది ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది అని ఇంత జరుగుతున్న మరి ఇది ప్రభుత్వ ఉన్నంత అధికారులకు తెలియని విషయం కాదని తెలిసిన ప్రజా దానాన్ని వృధా ఖర్చు పెట్టడంతో పాటు చెట్లను నరకడం జరుగుతూనే ఉంది అని అధికారులపై మండిపడ్డారు. ప్రభుత్వ ఉన్నంత అధికారులకు నేను ఇచ్చే సలహా ఒకటి రోడ్డుకు అంచున కరెంటు స్తంభాలు వేరే ఏ విధమైన స్తంభాలైనా నాటకూడదు రోడ్డు అంచు నుండి దాదాపు 50 అడుగుల అవతల స్తంభాలను నాటాలి అప్పుడు రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటిన ఎలాంటి ప్రమాదం ఉండదు నరకడం జరగదు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందేనని అన్నారు. కానీ నేను చెప్పే సలహా పాటిస్తే చెట్లకు కరెంటు స్తంభాలకు ఎలాంటి ప్రమాదం జరగదు అని అధికారులు తెలుసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదు

*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం* *నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *యుటిఎఫ్ కార్యదర్శి రూప్ సింగ్

*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్

Read More »

 Don't Miss this News !