+91 95819 05907

దళితుల ఇండ్లను కులగోట్టిన అధికారులు

హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి మార్చి 31.

మెదక్ జిల్లా చిల్పి చెడు మండలం చండూరు గ్రామంలో గత 25 సంవత్సరాల నుండి నివసిస్తున్న దాదాపు 20 25 కుటుంబాలు మాల మాదిగ వడ్డెర వాళ్లు నివసిస్తున్నారు.గత 30 ఏళ్ల కింద పట్టా సర్టిఫికెట్లు మరియు నల్ల కలెక్షన్లు కరెంటు మీటర్లు కుటుంబ సర్వే చేసి ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి సర్కార్ స్టిక్కర్లు అతికించడం జరిగింది.ఈ విషయంలో కొంతమంది అక్కసుతోని దళితులను ఇల్లు నిర్మించు కుంటున్న బహుజన బిడ్డల భయభ్రాంతులకు గురిచేస్తూ అధికారులను ఉషకుల్పి సుమారు 10 ఇళ్ల వరకు ధ్వంసం చేయడం జరిగింది.ఇట్టి విషయంలో ప్రధాన పాత్ర పోషించిన ఆర్ఐ మరియు సంబంధిత అధికారులు ఈ కాళీ జాగా నాది అంటూ ఆర్ ఐ బెదిరిస్తూ జెసిపితో ఇళ్లను డిస్మెంటల్ చేయడం జరిగింది.ఇట్టి విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా కమిటీ మరియు సంగారెడ్డి జిల్లా అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు ఆ గ్రామానికి చేరి బాధిత కుటుంబాలను ఫార్మర్షించి అండగా నిలుస్తామని ధైర్యం చెప్పు ఇట్టి విషయం జిల్లా కలెక్టర్ జిల్లా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని మాట్లాడడం జరిగింది.ఇట్టి విషయంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కొమ్ము షేకులన్న మాదిగ మరియు జిల్లా ఉపాధ్యక్షులు ఏర్పుల పరమేష్ మాదిగ,ఎంఎస్పి జిల్లా నాయకులు గంధ గల ప్రసాద్ మాదిగ,మొగులన్న మాదిగ
మండల ఇన్చార్జి
దుర్గ ప్రసాద్ మాదిగ
సిఐటియు జిల్లా నాయకులు మల్లేశం మాదిగ తదితరులు పాల్గొన్నారు.ఇట్టి గ్రామ సందర్శన ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా అధ్యక్షులు చెట్లపల్లి యాదగిరి మాదిగ అధ్యక్షతన గ్రామానికి వెళ్లి బాధితులను పరామర్శించి అండగా ఉంటామని భరోసానివ్వడం జరిగింది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !