+91 95819 05907

దళితుల ఇండ్లను కులగోట్టిన అధికారులు

హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి మార్చి 31.

మెదక్ జిల్లా చిల్పి చెడు మండలం చండూరు గ్రామంలో గత 25 సంవత్సరాల నుండి నివసిస్తున్న దాదాపు 20 25 కుటుంబాలు మాల మాదిగ వడ్డెర వాళ్లు నివసిస్తున్నారు.గత 30 ఏళ్ల కింద పట్టా సర్టిఫికెట్లు మరియు నల్ల కలెక్షన్లు కరెంటు మీటర్లు కుటుంబ సర్వే చేసి ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి సర్కార్ స్టిక్కర్లు అతికించడం జరిగింది.ఈ విషయంలో కొంతమంది అక్కసుతోని దళితులను ఇల్లు నిర్మించు కుంటున్న బహుజన బిడ్డల భయభ్రాంతులకు గురిచేస్తూ అధికారులను ఉషకుల్పి సుమారు 10 ఇళ్ల వరకు ధ్వంసం చేయడం జరిగింది.ఇట్టి విషయంలో ప్రధాన పాత్ర పోషించిన ఆర్ఐ మరియు సంబంధిత అధికారులు ఈ కాళీ జాగా నాది అంటూ ఆర్ ఐ బెదిరిస్తూ జెసిపితో ఇళ్లను డిస్మెంటల్ చేయడం జరిగింది.ఇట్టి విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా కమిటీ మరియు సంగారెడ్డి జిల్లా అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు ఆ గ్రామానికి చేరి బాధిత కుటుంబాలను ఫార్మర్షించి అండగా నిలుస్తామని ధైర్యం చెప్పు ఇట్టి విషయం జిల్లా కలెక్టర్ జిల్లా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని మాట్లాడడం జరిగింది.ఇట్టి విషయంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కొమ్ము షేకులన్న మాదిగ మరియు జిల్లా ఉపాధ్యక్షులు ఏర్పుల పరమేష్ మాదిగ,ఎంఎస్పి జిల్లా నాయకులు గంధ గల ప్రసాద్ మాదిగ,మొగులన్న మాదిగ
మండల ఇన్చార్జి
దుర్గ ప్రసాద్ మాదిగ
సిఐటియు జిల్లా నాయకులు మల్లేశం మాదిగ తదితరులు పాల్గొన్నారు.ఇట్టి గ్రామ సందర్శన ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా అధ్యక్షులు చెట్లపల్లి యాదగిరి మాదిగ అధ్యక్షతన గ్రామానికి వెళ్లి బాధితులను పరామర్శించి అండగా ఉంటామని భరోసానివ్వడం జరిగింది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మహిళలే మహరాణులు — పలువురు వక్తలు

మహిళలే మహరాణులు — పలువురు వక్తలు నేటి గదర్ న్యూస్, ఖమ్మం : గతం కంటే ప్రస్తుతం మహిళలు ప్రవేశించని రంగం, రాణించని రంగాలు ఏమీ లేవని, అన్నింటా మహిళలు దూసుకుని పోతున్నారని, కేవలం

Read More »

ప్రజా క్షేత్రంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ: అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో సుడిగాలి పర్యటన!

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికే లక్ష్యం: పారిశుధ్యం, మౌలిక సదుపాయాలపై అధికారులకు దిశానిర్దేశం నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 07: అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నియోజకవర్గం ఎమ్మెల్యే

Read More »

జనంలోకి ‘మెచ్చా’.. బాధితులకు కొండంత భరోసా!

​అశ్వారావుపేట మండలంలో మాజీ ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన: ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయం.. కార్యకర్తలకు దిశానిర్దేశం! ​నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 07: అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,

Read More »

మణుగూరులో ఒకేరోజు ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తుల మరణం – పట్టణంలో తీవ్ర విషాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలానికి చెందిన ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తులు ఈరోజు అనారోగ్య కారణాలతో మరణించడం పట్టణ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పట్టణ అభివృద్ధికి, వ్యాపార రంగానికి తమదైన సేవలు

Read More »

వెలుగుల బాటలో కేశప్పగూడెం: సర్పంచ్ పట్టుదలకు దక్కిన ఫలితం!

​లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం.. 25 కేవిఏ కొత్త ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 06: అశ్వరావుపేట మండలంలోని కేశప్పగూడెం గ్రామ పంచాయతీలో ఏళ్ల తరబడి

Read More »

హత్య కేసులో నిందితులు అరెస్టు.

*హత్య చేసిన నిందితుల వివరాలను వెల్లడించిన ఎడుళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు* నేటి గదర్‌ కరకగూడెం: కరకగూడెం మండలంలోని అశ్వాపురంపాడు గ్రామంలో ఫిబ్రవరి 28వ తారీఖున అర్ధరాత్రి కోవాసి వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని హత్య

Read More »

 Don't Miss this News !