+91 95819 05907

మే 12 బుద్ధ జయంతి సభను జయప్రదం చేయండి

ఖమ్మం : ఖానాపురం హవేలీ టీ వి.రాజు అధ్యక్షతన పూలే అంబేడ్కర్ అధ్యయన వేదికలో మే 12న నేలకొండపల్లిలోని బౌద్ధ స్తూపం నందు బౌద్ధ జయంతిని జరపాలని సమావేశం పూలే అంబేడ్కర్ అధ్యయన వేదిక సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా బీసీ జేఏసీ నాయకులు పాల్వంచ రామారావు మాట్లాడుతూ ఖమ్మం పట్టణమునందు బౌద్ధ స్తూపం ఉండటం అనేది ఖమ్మం జిల్లాకే గొప్ప చరిత్ర అని ఆ చరిత్రను ఈ ప్రాంత ప్రజలకు తెలియపరచటంలో ఈ జిల్లా అధికార రాజకీయ యంత్రాంగం ఫెయిల్ అయిందని . ఇకనైనా నేలకొండపల్లిలోని బౌద్ధ స్థూపాన్ని టూరిస్ట్ ప్లేస్ గా తీర్చిదిద్దాలని తద్వారా ప్రజలకు బుద్ధున్ని చరిత్ర తెలుస్తుందని అన్నారు . బహుజన పొలిటికల్ సెంటర్ రాష్ట్ర నాయకులు పొడకండి రాంబాబు మాట్లాడుతూ బుద్ధుడు అష్టంగా మార్గాన్ని ఈ దేశం విస్మరించబట్టే బుద్ధుడి జ్ఞానాన్ని ప్రజలకు అందించకపోబట్టే ఇంకా ఈ దేశంలో అసమానతలు కొనసాగుతున్నాయని ఈ దేశంలో పుట్టిన బుద్ధుణ్ణి ఈ దేశం నుండి తరిమి కొట్టడం వల్లనే ఈ దేశంలో హింస కొనసాగుతుందని అన్నారు . బుద్ధుడిని అడుగుజాడల్లో నడిచే దేశాలు శాంతిని కోరుకుంటున్నాయని అన్నారు . ఇకనైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని నెలకొండపల్లిలో బౌద్ధ స్తూపాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా తీర్చిదిద్దాలని అన్నారు . ఈ కార్యక్రమంలో బౌద్ధ నాయకులు రామకృష్ణ , బీసీ జేఏసీ నాయకులు చిట్టోజు రమేష్ , జి కోటేశ్వరరావు , ఎలగందుల రాధాకృష్ణ తదిరులు పాల్గొన్నారు .

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

తుపాకులతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన 130 మంది మావోయిస్టులు.

తుపాకులతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన 130 మంది మావోయిస్టులు. లొంగిపోయిన ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, పది మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 46

Read More »

మహిళలే మహరాణులు — పలువురు వక్తలు

మహిళలే మహరాణులు — పలువురు వక్తలు నేటి గదర్ న్యూస్, ఖమ్మం : గతం కంటే ప్రస్తుతం మహిళలు ప్రవేశించని రంగం, రాణించని రంగాలు ఏమీ లేవని, అన్నింటా మహిళలు దూసుకుని పోతున్నారని, కేవలం

Read More »

ప్రజా క్షేత్రంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ: అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో సుడిగాలి పర్యటన!

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికే లక్ష్యం: పారిశుధ్యం, మౌలిక సదుపాయాలపై అధికారులకు దిశానిర్దేశం నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 07: అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నియోజకవర్గం ఎమ్మెల్యే

Read More »

జనంలోకి ‘మెచ్చా’.. బాధితులకు కొండంత భరోసా!

​అశ్వారావుపేట మండలంలో మాజీ ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన: ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయం.. కార్యకర్తలకు దిశానిర్దేశం! ​నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 07: అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,

Read More »

మణుగూరులో ఒకేరోజు ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తుల మరణం – పట్టణంలో తీవ్ర విషాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలానికి చెందిన ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తులు ఈరోజు అనారోగ్య కారణాలతో మరణించడం పట్టణ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పట్టణ అభివృద్ధికి, వ్యాపార రంగానికి తమదైన సేవలు

Read More »

వెలుగుల బాటలో కేశప్పగూడెం: సర్పంచ్ పట్టుదలకు దక్కిన ఫలితం!

​లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం.. 25 కేవిఏ కొత్త ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 06: అశ్వరావుపేట మండలంలోని కేశప్పగూడెం గ్రామ పంచాయతీలో ఏళ్ల తరబడి

Read More »

 Don't Miss this News !