నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట.
మంగపేట మండలం లోని ఆకినేపల్లి మల్లారం గ్రామం నుండి కమలాపురం వరకూ ప్రారంభం అయిన ద్విచక్ర వాహన ర్యాలీ లో పార్టీలకు అతీతంగా ప్రజలు జెండాలు పక్కన పెట్టీ దేశం కోసం, సైన్యం కోసం అఖిల భారతావని సంక్షేమం కోసం నిర్వహించిన ర్యాలీ లో అన్నీ పార్టీల నాయకులు, ప్రజలు, యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ ర్యాలీ లో పాల్గొనడం విశేషం.
Post Views: 216









