వైరా ప్రాంత ప్రజానికం మేలు కొరకు చివరి శ్వాస వరకు పరితపించిన నాయకుడు మధుసూధన్ రావు ఎమ్మెల్యే రాందాస్.
నేటి గదర్ న్యూస్, వైరా ప్రతి నిధి:
వైరా మున్సిపాలిటి లాలాపురం వార్డ్ కు చెందిన CPM పార్టీ సీనియర్ నాయకులు సంక్రాంతి మధుసూధన్ రావు గత కొధ్ధి రోజుల క్రితం పరమపదించగా వారి స్వగ్రృహం నందు దశ దిన కార్యం న కు హజరై వారి స్మారక స్ధూపం వధ్ధ పూలమాల వేసి జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ తో కలిసి ఘన నివాళి అర్పించిన వైరా నియోజకవర్గం శాసన సభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ ఈ కార్యక్రమంలో
రాష్ట మార్క్ పెడ్ మాజీ వైస్ చైర్మెన్ బొర్రా రాజశేఖర్,కట్ల రంగారావు,కొనిజర్ల మండల పార్టీ అధ్యక్షులు వడ్డె నారయణరావు,నాయకులు సూరంపల్లి రామారావు,మాజీ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గం అధ్యక్షులు పమ్మి అశోక్,శంకర్,CPM పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.









