+91 95819 05907

TG EAP CET-2025 లో గార్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ర్యాంకుల పంట

TG EAPCET-2025
ఫలితాల్లో… సత్తా చాటిన ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు.
నేటి గదర్ న్యూస్, వైరా నియోజకవర్గ ప్రతినిధి :
గార్ల: ఈరోజు విడుదల చేసిన TG-2025 EAPCET ఫలితాల్లో మహబూబాబాద్ జిల్లా గార్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న B.E/B.TECH కోర్సుల్లో ప్రవేశాల కోసం మే లో ఈ పరీక్షలు నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా గార్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీకి చెందిన విద్యార్థులు
టి.శ్రీజ ర్యాంకు 23299, బి హారిక ర్యాంక్ 35912, కే రామ్ చరణ్ తేజ ర్యాంక్ 34075, బి భాను ప్రకాష్. ర్యాంక్ 124673, ఎండి అబ్దుల్ నజీర్ ర్యాంక్ 123751, జీ రేవంత్ కుమార్ ర్యాంక్,141103, జి సాగర్, ర్యాంక్ 142388, వై రాఘవి, ర్యాంక్ 139317, మీ పూజిత, ర్యాంకు147246, డి అరుణ్, ర్యాంకు 150882, డి అభిరామ్, ర్యాంక్ 149303, జీ రమేష్, ర్యాంక్ 140084 విద్యార్థులు ర్యాంక్లు సాధించారు. కాలేజీ ప్రిన్సిపల్ రాజకుమారి, పర్యవేక్షణలో మ్యాథమెటిక్స్ లెక్చరర్ చెన్నబోయిన సత్యనారాయణ,ఫిజిక్స్ లెక్చరర్ జి.సుజాత, కెమిస్ట్రీ లెక్చరర్ టీ.నాగేశ్వరావు లు నిరంతరం వారికి సూచనలు సలహాలు కావలసిన గైడెన్స్ అందిస్తూ, విద్యార్థులను ఎంతగానో ప్రోత్సహించారు. కాలేజీ ప్రిన్సిపల్ రాజకుమారి సైన్స్ & ఆర్ట్స్ ఫ్యాకల్టీ నాన్ టీచింగ్ సిబ్బందిని , ర్యాంకు సాధించిన విద్యార్థులను అభినందించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అన్న మాట ప్రకారం.. 15 రోజుల్లోనే!* డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మలతో కలిసి వెలుగుమట్ల నిర్వాసితులకు పట్టాల పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి

అన్న మాట ప్రకారం.. 15 రోజుల్లోనే!* డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మలతో కలిసి వెలుగుమట్ల నిర్వాసితులకు పట్టాల పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి ‘కబోదుల’ పాలనలో పేదోడి ఘోష.. ‘ఇందిరమ్మ’ రాజ్యంలో పట్టాల

Read More »

ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు… మంచిదే అలాగే కేసులు ఎత్తివేయండి భూదాన భూములపై శ్వేత పత్రం ప్రకటించండి

ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు… మంచిదే అలాగే కేసులు ఎత్తివేయండి భూదాన భూములపై శ్వేత పత్రం ప్రకటించండి మిగతా లబ్ధిదారులకు కూడా ఇక్కడే ఇల్లు నిర్మించి ఇవ్వండి ____ ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర

Read More »

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక అంతా పచ్చి అబద్ధం: బిఆర్ఎస్ నాయుకులు నారం రాజశేఖర్

​పాత దరఖాస్తులకే దిక్కులేదు.. మళ్ళీ కొత్త నాటకాలా? కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ యువజన విభాగం ఆగ్రహం నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 10: అశ్వారావుపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ

Read More »

ప్రజా బలం లేని అతికొద్దిమందితో సాయుధ పోరాటం ద్వారా అంతిమ లక్ష్యం సాధ్యం కాదు:సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు

ప్రజా బలం లేని అతికొద్దిమందితో సాయుధ పోరాటం ద్వారా అంతిమ లక్ష్యం సాధ్యం కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు అన్నారు. కమ్యూనిస్టులంతా కోరుకుంటున్న సమ సమాజాన్ని ప్రజాసామ్యబద్దంగా సాధించుకుందామని,ఇందుకు కలిసి

Read More »

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

 Don't Miss this News !