+91 95819 05907

తేనె టీగల తెట్లు తొలగింపు …మణుగూరు టి బి జి కె యస్ హర్షం : నాగెల్లి

*కార్మికుల ప్రాణాలకు హానికరంగా ఉన్న తేనె టీగల తెట్లు తొలగింపు పట్ల మణుగూరు టి బి జి కె యస్ హర్షం నాగెల్లి ____
మణుగూరు సింగరేణి ఏరియా ఏజెంట్ అఫీస్ ఎదురుగా ఉన్న ఫిల్టర్ బేడ్, బేస్ వర్క్ షాప్ మరియు ఓసీ 4 మైన్ దగ్గర విపరీతమైన తేనె టీగల తెట్లు ఉన్నాయనీ విధులు నిర్వహించే ప్రదేశాలలో తేనె టీగల తెట్లు ఉండడం వల్ల కార్మికులు భయాందోళనకు గురి అవుతున్నారని వాటి వల్ల పలు మార్లు కార్మికుల పై జరిగిన దాడి ఘటనలు గాయపడిన తీరు తెన్నులను ఓ. సి 2 రక్షణ అధికారి లింగబాబు కు ఏరియా టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి వివరించారు వాటిని త్వరితగతిన తొలగించాలని ఆయన తెలియచేశారు.కార్మిక రక్షణ అరోగ్య శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్ట్ ఆఫీసర్ లక్ష్మీపతి గౌడ్ దగ్గర ప్రత్యేక అనుమతి తీసుకున్న రక్షణ అధికారి లింగబాబు మంగళ వారం నాడు తేనె టీగల తెట్లు తొలగింపు కు చర్యలు చేపట్టడం అభినందనీయమైన అంశం అని ఆయన హర్షం వ్యక్తం చేశారు.. టి బి జి కె యస్ చేసిన విజ్ఞప్తి పై స్పందించి తేనె టీగల తెట్లు తొలగింపు కు ఆదేశాలు ఇచ్చిన ఓసీ 2 ప్రాజెక్ట్ ఆఫీసర్ లక్ష్మీ పతి గౌడ్ కు, ఓసీ 2 రక్షణ అధికారి లింగబాబు కు తోడ్పాటు అందించిన కార్తీక్ ఓర్ మెన్ కు మణుగూరు ఏరియా టి బి జి కె యస్ తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు. తేనె టీగల తెట్లు తొలగింపు కు అనుభవం కలిగిన వారిని ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా రప్పించి సహాయ సహకారాలు అందించిన ఏరియా టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి కి పలువురు ఓ. సి 2 అధికారులు, ఉద్యోగులు, కార్మికులు అభినందించారు*

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక అంతా పచ్చి అబద్ధం: బిఆర్ఎస్ నాయుకులు నారం రాజశేఖర్

​పాత దరఖాస్తులకే దిక్కులేదు.. మళ్ళీ కొత్త నాటకాలా? కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ యువజన విభాగం ఆగ్రహం నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 10: అశ్వారావుపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ

Read More »

ప్రజా బలం లేని అతికొద్దిమందితో సాయుధ పోరాటం ద్వారా అంతిమ లక్ష్యం సాధ్యం కాదు:సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు

ప్రజా బలం లేని అతికొద్దిమందితో సాయుధ పోరాటం ద్వారా అంతిమ లక్ష్యం సాధ్యం కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు అన్నారు. కమ్యూనిస్టులంతా కోరుకుంటున్న సమ సమాజాన్ని ప్రజాసామ్యబద్దంగా సాధించుకుందామని,ఇందుకు కలిసి

Read More »

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

 Don't Miss this News !