– వలస ఆదివాసి గొత్తికోయ గ్రామం ఉమేష్చంద్రనగర్ గ్రామస్థులతో సి ఐ వెంకటేశ్వరరావు.
– అసాంఘిక శక్తులకు, అపరిచితులకు ఆశ్రయం కల్పించవద్దని ఏడూళ్ల బయ్యారం సీ ఐ వెంకటేశ్వరరావు కోరారు. మంగళవారం వలస ఆదివాసి గ్రామమైన ఉమేష్ చంద్ర నగర్ ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సీ ఐ వెంకటేశ్వరరావు అక్కడి ఆదివాసీ గిరిజనులతో మాట్లాడారు .అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని , కొత్త వ్యక్తులు గోదావరి దాటి వచ్చిన వారికి ఆశ్రయం కల్పించవద్దని హెచ్చరించారు. సూచించారు. ఇక్కడ ప్రశాంత వాతావరణంలో ఆదివాసీలు అభివృద్ధి చెందాలని, విద్యా వైద్యం అందుబాటులో ఉంటాయన్నారు. అనుమానితుల సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. టిజిపీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 128









