నేటి గదర్ న్యూస్ ,పినపాక(మణుగూరు):
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…
మణుగూరు : ఆటోలలో అక్రమంగా తరలిస్తున్న ఏడు క్విoటాల పిడిఎస్ బియ్యాన్ని స్వాధీన పరుచుకున్న పోలీసులు.
*ఆటోను సీజ్ చేసి ఇద్దరిపై కేసు నమోదు చేసిన మణుగూరు సిఐ నాగబాబు. అధికారులు రేషన్ బియ్యం పై ఎంత పర్యవేక్షణ చేసినప్పటికీని అక్రమార్కులు మాత్రం బ్లాక్ మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పలు రేషన్ దుకాణాల వద్ద పలువురు డీలర్లు రేషన్ బియ్యం ఇవ్వడానికి నానా ఇబ్బందులు పెడుతున్నట్లు సమాచారం. రేషన్ దుకాణాలను రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు అనునిత్యం తనిఖీ చేయాలని ప్రజలు కోరుతున్నారు
Post Views: 115









