నేటి గదర్ న్యూస్,
వైరా :వైరా మండలం ముసలిమడుగు గ్రామంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు వేడుకలు బాణాసంచి పేల్చి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు సత్తెనపల్లి నరసింహారావు, మాజీ ఎంపీటీసీ తడక మల్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనుముల వెంకటేశ్వర్లు, నర్వనేని యుగంధర్, మంకెన వెంకటేశ్వరరావు, భూపతి రాజు భాస్కర్ రాజు,జూపూడి ఎలేష్ మాజీ వార్డు మెంబర్ సంగేపు కృష్ణ ,తడికమల్ రామకృష్ణ,తడిక మల్ల రామారావు,ఎకరాల బాబురావు,వెంపటి పుల్లయ్య, తడికమల్ల ప్రేమ రాజు, మాగంటి అశోక్, యాకోబు జోనబోయిన గోపాలకృష్ణ విస్సన్నపల్లి రవి తడికమళ్ళ శ్రీను తడిక మల్ల బలరాం మాగంటి వసంతరావు మోదుగ శ్రీనివాసరావు మోదుగు సుబ్బయ్య, ఎక్కిరాల నాగరాజు, వేల్పుల పుల్లయ్య,తడికమళ్ళ గురవయ్య, తదితరులు పాల్గొనడం జరిగింది.









