.
నేటి గదర్ న్యూస్, వైరా :-
ఈరోజు ఖమ్మం జిల్లా వైరా మండలం ముసలిమడుగు గ్రామంలో గ్రామ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చిత్రపటం ఉన్న గోడ గడియారములు ఇంటి, ఇంటికి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు సత్తెనపల్లి నరసింహారావు, మాజీ ఎంపీటీసీ తడికమల్ల నాగేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు చింతనిప్పు నరసింహారావు, కొరివి నరసింహారావు, కేతవరపు వెంకటేశ్వర్లు, చింతనిప్పు శ్రీనివాసరావు, నర్వనేని గోపాలరావు, నర్వనేని మధుసూదన్ రావు, తడికమల్ల నాగార్జున, కొరివి కాటంరాజు, ప్రేమ్ రాజ్, సూరపనేని నాగేశ్వరరావు, రామారావు, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 313









