నేటి గద్దర్ ప్రతినిధి:
ST జాబితా నుండి లంబాడీలను వెంటనే తొలగించాలని ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో జరిగే క్విట్ ఆదివాసి మహార్యాలీని విజయవంతం చేయాలని ఆదివాసి సంఘాలు అన్ని ముక్త కంఠంతో కోరుతున్నాము
అక్రమంగా ఎస్టీ జాబితాలోకి భారీగా వలస వచ్చిన లంబాడాలు అసలైన ఆదివాసీలకు దక్కాల్సిన విద్య, ఉద్యోగ రాజకీయ ఉపాధి అవకాశాలను అక్రమంగా దోచుకుంటున్నారు. లంబాడీల వలసలతో ఎస్టీ జాబితానే కాకుండా తెలంగాణ మొత్తం లంబాడీలతో నిండిపోయింది. లంబాడీల వలన తెలంగాణ పౌర సమాజానికి ముప్పు పొంచి ఉంది ఆదివాసీలు శాంతియుతంగా చేస్తున్నా ర్యాలీలకు తెలంగాణ పౌర సమాజం మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం కోర్టులో కేసులు వేసిన మా నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకునే చందంగా అసహనానికి లోనై ఒకరీత చర్యలు చేస్తున్న లంబాడీలకు తగిన బుద్ధి చెప్పాల్సిన సందర్భం తెలంగాణ పౌర సమాజం ముందున్నది మందబలంతో ఇప్పటికే ఆదివాసీల్ని బెదిరిస్తున్న లంబాడాలు అసహనంతో వాస్తవాలు ప్రచురించే మీడియా మిత్రులపై దాడులకు తెగబడుతున్నారు బెదిరిస్తున్నారు
24-9-2025 భద్రాద్రి కొత్తగూడెంలో మార్కెట్ యార్డ్ నుండి పోస్ట్ ఆఫీస్ సెంటర్ వరకు జరిగే మహా ర్యాలీలో ఆదివాసీలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం









