…
పాల్గోన్న రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్…
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని లచ్చిరామ్ తండ గ్రామంలో పనుల జాతర 2025 కార్యక్రమంలో భాగంగా లచ్చిరామ్ తండ నుండి దోనబండ మధ్య వంతెన నిర్మాణం మరియు లచ్చిరామ్ తండ నుండి ఈర్లపూడి బి.టి.రోడ్డు నిర్మాణ పనులకు వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు శంకుస్థాపన చేశారు..ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు,డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు..
Post Views: 35









