నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి :
మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం చింతకాని ఎస్ఐ వీరేందర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు మధ్యలో కూపన్ల పంపిణీ చేశారు. అనంతరం రామకృష్ణాపురం గ్రామంలో రైతులకు ఒక యూరియా కట్ట చొప్పున 110 కట్టలు పంపిణీ చేశారు.
Post Views: 62









