నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి:
మండల పరిధిలోని నాగులవంచలోని ఎన్. ఎస్. పి క్వార్టర్స్ లో కనకదుర్గమ్మ పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పురోహితులు రాళ్ల బండి వెంకటరమణ శాస్త్రి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పీటలపై తోటకూరి పుల్లారావు దంపతులు కూర్చున్నారు.
ఈ కార్యక్రమంలో
వంకాయలపాటి లచ్చయ్య,
ఆలస్యం బసవయ్య ,రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు
అంబటి శాంతయ్య,
సామినేని బాబురావు,
అంబటి వెంకటి,తోటకూరి చిన్న,ఆలస్యం రవి, మద్దినేని వెంకటేశ్వర్లు,అంబటి లచ్చయ్య, రౌతు అప్పారావు
వంకాయలపాటి శివ , అంబటి సత్యనారాయణ,
నామ రమేష్, నామ
నాగ సుధ,
కే మా వెంకటేశ్వర్లు, మల్లెల గిరి,కారంగుల రవి ,జొన్నలగడ్డ శ్రీనివాసరావు,కందిమల్ల పుల్లయ్య,చల్లా పురుషోత్తం ,రొయ్యల వెంకట నరసయ్య,
తోటకూరి భాస్కర్,జల్ల కోటేశ్వరరావు,
మహిళా భక్త బృందం తదితరులు పాల్గొన్నారు.
Post Views: 126









