.
నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
మత్కేపల్లి గ్రామంలో నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా అంబటి వెంకటేశ్వరరావు బాధ్యతలు తీసుకున్నారు, . ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గాప్రసాద్ & రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు మార్కెట్ కమిటీ కార్యాలయంలో, అంబటి వెంకటేశ్వరరావు కు శుభాభినందనలు తెలియపరిచినారు.మరియు వైస్ చైర్మన్గా పరసగాని తిరుపతిరావు , కమిటీ డైరెక్టర్లుగా నర్సంశెట్టి శ్రీనివాసరావు, బందెల నాగార్జున, మట్ట బాబు రామిరెడ్డి, కాసిం సాహెబ్, మేకపోతుల రేవతి, వడ్డెళ్లి వీరరాఘవులు, భూక్య బాలాజీ, వెంకటప్పయ్య, సత్యం గౌడ్, సింగు లక్ష్మి చార్జి స్వీకరించారు. రైతుల అభ్యున్నతి కోసం మరింత కృషి చేస్తానని అంబటి వెంకటేశ్వరరావు అన్నారు..
ఈ కార్యక్రమంలో.జిల్లా కాంగ్రెస్ నాయకులు, మండల కాంగ్రెస్ నాయకులు, జోన్ ఇన్చార్జులు, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు. తదితరులు పాల్గొన్నారు.









