నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి:
నాగులవంచ గడివి సెంటర్ వద్ద కనకదుర్గమ్మ విగ్రహం చేరువాలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు కనకదుర్గమ్మ విగ్రహం దగ్గర హోమం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఆలస్యం వెంకటేశ్వర్లు, అంబటి శాంతయ్య, ఆలస్యం బసవయ్య, మునుకుంట్ల సుబ్బారావు, అంబటి సైదేశ్వర రావు, తోటకూరి వెంకట నరసయ్య, చావా అరుణ్ కుమార్ ,మద్దినేని వెంకటేశ్వర్లు, అంబటి లచ్చయ్య , ఆలస్యం రవి,
ఆలస్యం శ్రీను,ఆలస్యం నరసయ్య,మైలవరపు లింగయ్య, కొమ్మినేని బాబు,
విగ్రహం దాత తాత శ్రీను, జర్నలిస్టులు సురేంద్ర కుమార్, పిచ్చయ్య, మల్లేశ్వరి ,జి రామారావు ,గంటల తిరుపతి చారి,సందీప్ రెడ్డి,
నిర్వహణ కమిటీ సభ్యులు
ఆలస్యం వెంకట్రావు, బండి అనిల్ కుమార్,పాపినేని అవినాష్,పొన్నం అభిరామ్,
ఆలస్యం నరసయ్య, ఆలస్యం రామారావు ,కిలారితరుణ్ ,అభిలాష్ , నెల్లూరిసురేష్ ,బండి గౌతమ్, ,ఆలస్యం సుధాకర్, అంబటి సాకేత్, ,వల్లభి
గోవిందరావు , రౌతునరేష్, కాసరగడ్డ బంటి ,ఆలస్యం నరసయ్య, డాక్టర్ మురళి, తన్నీరు విక్కీ,ఆలస్యం కృష్ణ కాంత్, నేతివెంకటనరసయ్య ఆత్మకూరినాగేశ్వరరావు, ఆలస్యం సందీప్ తదితరులు పాల్గొన్నారు.









