*గుండాల మాజీ సర్పంచ్ సీతారాములు*
*నేటి గదర్ న్యూస్ గుండాల*, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానికంగా ఉండే వారిని గెలిపించాలని గుండాల మాజీ సర్పంచ్ ఫోరం సీతారాములు ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఉండాల మండలం షెడ్యూల్ కులాల రిజర్వేషన్ లో ఉన్నప్పటికీ జనరల్ గా మారడంతో ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉందని దాన్ని అదునుగా చేసుకొని సానికేతరులు వచ్చి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న తరుణంలో స్థానికంగా ఉండే వారికే ప్రజల అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. స్థానికంగా ఉండి ప్రజల కోసం పాటుపడే నాయకులను గెలిపించడం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తారని ఆయన పేర్కొన్నారు స్థానిక నాయకులకే ప్రజలు పట్టం కట్టాలని కోరారు
Post Views: 67









