రెండు సంవత్సరాల క్రితం లండన్లో పీజీ చేయడానికి వెళ్లిన ఏనుగు మహేందర్ రెడ్డి(26)
పీజీ పూర్తి చేసుకొని, ఇటీవల వర్క్ వీసా కూడా రాగా, అకస్మాత్తుగా మహేందర్ రెడ్డి మృతి చెందడంతో తీవ్ర విషాదంలో కుటుంబసభ్యులు
మహేందర్ రెడ్డి స్వస్థలం జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దమ్మన్నపేట
Post Views: 59









