నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి:
చింతకాని మండల కేంద్రంలోని ఆర్.సి.యం చర్చి ఫాదర్ రెవ. ఫా. శౌరి ఆధ్వర్యంలో.. ఉపవాస కూడికను భక్తిశ్రద్ధలతో… నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంతర్జాతీయ సువార్తికులు రెవ.ఫా.క్రీస్తు రాజు.వారు ప్రసంగిస్తూ… మనలో ఉన్న చెడును తీసేసి మంచి మార్గాన్ని ఏసుక్రీస్తు ఎలా చేశారో మనం కూడా అలా చేయాలని తెలిపారు తెలిపారు.ఈ సందర్భంగా.. ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో. రెవ. ఫా. అమృతయ్య,రెవ. ఫా. మ్యారియో అన్ని గ్రామాల పంతులు , మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Post Views: 50









