*నేటి గదర్ న్యూస్ గుండాల* , శ్రీరామ కంపెనీ విత్తనాలతో రైతులకు అధిక దిగుబడిని ఇస్తుందని సీడ్స్ ఏ ఎస్ ఎం మక్కా వెంకన్న ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ ఎస్ ఆర్ ఎమ్ హెచ్-609 హైబ్రిడ్ రకం విత్తనాలతో రైతులకు అధికంగా వస్తుందని ఆయన అన్నారు. గురువారం కాచన పళ్లి పంచాయతీ పరిధిలోగల జగ్గు తండా గ్రామంలో రైతులకు శ్రీరామ సీడ్స్ కంపెనీ ద్వారా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కార్యక్రమంలో స్థానిక డీలర్లు చాట్ల సూర్యనారాయణ, బోడ లక్ పతి, కంపెనీ ప్రతినిధులు శేషయ్య, ఉదయ్, రవి వర్మ తదితరులు పాల్గొన్నారు
Post Views: 85









