కాంగ్రెస్ పార్టీ తోనే అన్ని వర్గాలకు న్యాయం.
వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్
నేటి గదర్ న్యూస్, వైరా:
వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 5 -6-12 డివిజన్ లో వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ కాంగ్రెస్ పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు తో కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుస్తు ఓట్లు అభ్యర్థిస్తున్నారు.ఈ సందర్భంగా వారు ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు.ఈ ఎన్నికల్లో చేతి గుర్తు పై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిలుని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.అధికార పార్టీకి అండగా నిలవడం ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.
Post Views: 98









