తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.
ఐబొమ్మ రవికి బెయిల్ ఐబొమ్మ రవికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు ప్రతిరోజూ సీసీఎస్ ఎదుట హాజరుకావాలని ఆదేశం పాస్పోర్ట్ను కోర్టులో సరెండర్ చేయాలని ఆదేశాలు.. దేశం విడిచి వెళ్లొద్దని ఆంక్షలు విధించిన కోర్టు ఇంటర్నెట్ను వాడొద్దని, వాడాలనుకుంటే పోలీసుల అనుమతి తీసుకోవాలన్న కోర్టు
8 హంగ్ మున్సిపాలిటీలకు అబ్సర్వర్లను నియమించిన కాంగ్రెస్ AICC ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఉత్తర్వులు జారీ చేసిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్