+91 95819 05907

డ్రగ్స్ కేసులో రకుల్ తమ్ముడు అరెస్టు..

ఎన్ని చర్యలు చేపట్టినా ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడడాన్ని మాత్రం నివారించలేకపోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కుదరడం లేదని, సెలబ్రిటీలు బెంగుళూరుకు వెళ్లి మరీ డ్రగ్స్ తీసుకుంటున్నారు. మొన్నటికి మొన్న బెంగుళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటూ టాలీవుడ్ ప్రముఖులు దొరికిన విషయం తెల్సిందే. అందులో నటి హేమ కూడా ఉండడంతో ఆమెను కూడా పోలీసులు అరెస్ట్ చేసారు.

 

ఇక ఆ ఘటనను మరువకముందే.. డ్రగ్స్ సరఫరా చేస్తూ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ అరెస్ట్ అవ్వడం ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. తాజాగా సైబరాబాద్ పోలీసులు హైదరాబాద్ లో డ్రగ్స్ ను పట్టుకున్నారు. కొకైన్ ను సరఫరా చేస్తూ.. నలుగురు నైజీరియన్లతో పాటు రకుల్ తమ్ముడు అమన్ కూడా పోలీసులకు దొరికాడు.

 

వెంటనే పోలీసులు ఈ ఐదుగురును అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న 200 గ్రాములకు పైగా కొకైన్ ని స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే అమన్.. డ్రగ్స్ సేవిస్తూ కనిపించినట్లు తెలుస్తోంది. దీంతో అతనిని రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అమన్ తో పాటు దీని వెనుక చాలామంది ప్రముఖులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చాలామంది సెలబ్రిటీస్ కు వీరితో సంబంధం ఉందని అనుమానిస్తున్నారు.

 

తమ్ముడే కాదు రకుల్ కూడా గతంలో డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కున్న విషయం తెల్సిందే. గతంలో ఆమె డ్రగ్స్ కేసులో విచారణకు కూడా హాజరయ్యింది. అయితే ఒక రాజకీయ నేత అధికారంలో ఉండడంతో ఆమె బయటపడింది. ఇప్పుడు ఆమె తమ్ముడు. సైతం డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు. మరి ఈ విషయమై రకుల్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కులగణన సర్వేను ప్రజలు విజయవంతం చేయాలి పల్లె రామచంద్రం గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 13:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్రం గౌడ్ ఆయన స్వగృహంలో స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర

Read More »

ఆదివాసి యువత విద్య ,క్రీడల పై మక్కువ పెంచుకోవాలి :గుండాల సీఐ ఎల్ రవీందర్

*నేటి గద్దర్ న్యూస్ గుండాల*, మండలంలోని ఆదివాసి యువత విద్య క్రీడలపై మక్కువ పెంచుకొని రానించాలని గుండాల సీఐ ఎల్ రవీందర్ సూచించారు. బుధవారం మండలం పరిధిలోని అడవిరామారం గ్రామంలోని యువతకు వాలీబాల్ కిట్

Read More »

ఈ నెల 15న సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి… వైరా ఎమ్మెల్యే

నేటి గదర్ న్యూస్ : వైరా ప్రతినిధి వైరా : ఈ నెల 15 న శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించి అది

Read More »

మిర్చి కనీస మద్దతు ధర 25 వేలు చెల్లించాలి :CPM వైరా డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం.

మిర్చి రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలి….CPM వైరా డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం. ఖమ్మంలో మిర్చి బోర్డును ఏర్పాటు చేయాలి… 17న రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం మిర్చి మార్కెట్ వద్ద జరుగు మిర్చి రైతుల

Read More »

ఆదివాసీ ఆధ్యాత్మిక కేరళ గురూజీలు చండికా ఉపాసకులు హరికృష్ణ స్వామిజీ చిరుమల్ల కి రాక.

ఆదివాసీ ఆధ్యాత్మిక కేరళ గురూజీలు చండికా ఉపాసకులు హరికృష్ణ స్వామిజీ నిర్మల్ జిల్లా మామిడి మండలానికి చెందిన రచ్చ కోట పంద్రం జాలిష్ మహారాజ్ స్వామీజీ, దేవనగరం సమ్మక్క గద్దెల పూజారి తోలెం నాగయ్య

Read More »

భారతదేశం లో జరుగుతున్న ఎన్కౌంటర్లు వెంటనే ఆపాలి :జాతీయ మానవ హక్కుల సంఘం అడ్వైజరీ కమిటీ సభ్యుడు NHRCOI గుజ్జూల వేణు గోపాల్ రెడ్డి

*భారతదేశం లో జరుగుతున్న ఎన్కౌంటర్లు వెంటనే ఆపాలి, కాగార్ ఆపరేషన్ పేరుతో జరుగుతున్న అమాయక గిరిజన ప్రజలను చంపడం చట్టరీత్య నేరం అని, వందమంది నేరస్థులు తపించుకున , ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు

Read More »

 Don't Miss this News !