+91 95819 05907

బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన మెదక్ మాజీ ఎమ్మెల్యే యం. పద్మదేవేందర్ రెడ్డి

హావేళ్ళి ఘణపూర్ మండలం (మెదక్ రూరల్) నేటి గదర్ ప్రతినిధి ఫిబ్రవరి 28.

మెదక్ జిల్లా హవేళి ఘణపూర్ మండలం సర్ధన గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్ రాజేశ్వరరావు తండ్రి సర్వోత్తమ్ రావు శనివారం మరణించారు. విషయం నాయకులు ద్వారా తెలుసుకున్న మెదక్ జిల్లా బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే యం.పద్మ దేవేందర్ రెడ్డి ఆదివారం సర్ధన గ్రామానికి వెళ్లి రాజేశ్వర్ రావు ను వారి తల్లి రుకుంబాయ్ ని పరామర్శించి మనో ధైర్యాన్ని తెలిపారు.వీరి వెంట మెదక్ జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షురాలు యం. లావణ్య రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ రాధాకృష్ణ యాదవ్,మండల నాయకులు సతీష్ రావు,సాప.సాయిలు తదితరులు ఉన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

తీన్మార్ మల్లన్న రెడ్లను ఇన్నిసార్లు తిట్టినా చర్యలు లేవు అంటే అందుకేనా?

భవిష్యత్తులో రాజకీయ లబ్ధి కోసం తెలంగాణలో కుల రాజకీయం మొదలు పెట్టిన రేవంత్ రెడ్డి తన అనుచరుడు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో డబల్ గేమ్ షురూ చేయించిన రేవంత్ రెడ్డి తీన్మార్

Read More »

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి.

కార్మిక, కర్షకులకు శాపం గా మారిన బిజెపి ప్రభుత్వ విధానాలు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కార్మిక, కర్షక ,శ్రామిక ప్రజలకు వ్యతిరేకం సిపిఐ ఎంఎల్ ప్రజా పంధా పార్టీ జిల్లా నాయకులు పోతుగంటి లక్ష్మణ్

Read More »

ఐ టి డి ఏ లో సబ్సిడీ పథకాలను సకాలంలో ఆదివాసులకు అందించాలి : పిఓ కి AVSP వినతిపత్రం అందజేత

★ఏ ఎస్పి డివిజన్ అధ్యక్షుడు సోందె మల్లు దొర భద్రాచలం ఐటీడీఏ దర్బారు నందు ఆదివాసిల సమస్యలతో కూడిన వినతిపత్రం పిఓ కి సమర్పిస్తూ ఐటీడీఏ ద్వారా ఆదివాసులకు అందాల్సిన మౌలిక పథకాలు అందిపుచ్చుకోవడంలో

Read More »

జర్నలిస్టు కప్ క్రికెట్ టోర్నమెంట్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

. పినపాక,ఫిబ్రవరి 03: పినపాక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గోపాలరావు పేట గ్రామంలోని క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న జర్నలిస్టు కప్ క్రికెట్ టోర్నమెంట్ ని సోమవారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా

Read More »

యుద్ధకళ నేర్చుకుంటే ఆత్మరక్షణతో పాటు ఆరోగ్యం వరిస్తుంది

★చదువుకునే విద్యార్థినిలకు కరాటే నేర్చుకోవడం వల్ల భవిష్యత్ ఉంటుంది నేటి గదర్ న్యూస్ ప్రతినిధి, ఖమ్మం : జాతీయ స్థాయి కరాటే పోటీలు ఆదివారం స్థానిక వర్తక సంఘం భవనం (ఛాంబర్ అఫ్ కామర్స్

Read More »

ఆజామ్ జాహి మిల్లు వస్త్ర పరిశ్రమకు చెందిన భూములపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి:భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు)

ఆజామ్ జాహి మిల్లు వస్త్ర పరిశ్రమకు చెందిన భూములపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి:భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) జయశంకర్-మహబూబాబాద్-వరంగల్(2)-పెద్దపల్లి (JMWP) డివిజన్ కమిటీ వెంకటేష్ పేరున మావోయిస్టు పార్టీ లేఖ విడుదల ◆226 ఎకరాల

Read More »

 Don't Miss this News !