+91 95819 05907

రెండు జాతీయ పార్టీలు తెలంగాణ ప్రయోజనాలు కాపాడటం లో ఫెయిల్ అయ్యాయి :BRS

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఫిబ్రవరి, 02: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణకి చాలా నష్టం జరిగిందని అశ్వరావుపేట నియోజకవర్గం బిఆర్ఎస్ నాయకులు జిల్లా నాయకులు ఆదివారం మీడియా సమావేశంలో తెలియజేశారు. దక్షిణ భారతదేశమంటేనే మొదటి నుండి బీజేపీకి చిన్నచూపనీ, గతంలో కూడా దేశంలో 142 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్క కాలేజీ ఇవ్వలేదనీ, మెడికల్ పీజీ విషయంలో కూడా ఇదే జరిగిందనీ, దక్షిణాదిలో రాష్ట్ర ప్రభుత్వాలే నిధులు పెట్టుకొని కాలేజీలు, ఆస్పత్రులు నడుపుతుంటే, ఇప్పుడు మెడికల్ కాలేజీ సీట్లలో 50% స్థానిక కోటా ఉండదు అంటే తీవ్ర అన్యాయం చేయడమే అని, తెలంగాణ నుండి ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది బిజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా, అయినా బడ్జెట్ లో రాష్ట్రానికి సాధించింది ఏం లేదనీ రెండు జాతీయ పార్టీలు తెలంగాణ ప్రయోజనాలు కాపాడటంలో దారుణంగా ఫెయిల్ అయ్యాయి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధికార ప్రతినిధి ప్రకాష్ మాస్టర్, నియోజవర్గ యువజన భాగంగా అధ్యక్షుడు మోహన్, మాజీ ఎంపీపీ శ్రీరామ్ మూర్తి, టౌన్ అధ్యక్షుడు సంపూర్ణ, తాళం సూరి, శ్రీరామ్ మూర్తి, బజారయ్య చరణ్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

తీన్మార్ మల్లన్న రెడ్లను ఇన్నిసార్లు తిట్టినా చర్యలు లేవు అంటే అందుకేనా?

భవిష్యత్తులో రాజకీయ లబ్ధి కోసం తెలంగాణలో కుల రాజకీయం మొదలు పెట్టిన రేవంత్ రెడ్డి తన అనుచరుడు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో డబల్ గేమ్ షురూ చేయించిన రేవంత్ రెడ్డి తీన్మార్

Read More »

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి.

కార్మిక, కర్షకులకు శాపం గా మారిన బిజెపి ప్రభుత్వ విధానాలు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కార్మిక, కర్షక ,శ్రామిక ప్రజలకు వ్యతిరేకం సిపిఐ ఎంఎల్ ప్రజా పంధా పార్టీ జిల్లా నాయకులు పోతుగంటి లక్ష్మణ్

Read More »

ఐ టి డి ఏ లో సబ్సిడీ పథకాలను సకాలంలో ఆదివాసులకు అందించాలి : పిఓ కి AVSP వినతిపత్రం అందజేత

★ఏ ఎస్పి డివిజన్ అధ్యక్షుడు సోందె మల్లు దొర భద్రాచలం ఐటీడీఏ దర్బారు నందు ఆదివాసిల సమస్యలతో కూడిన వినతిపత్రం పిఓ కి సమర్పిస్తూ ఐటీడీఏ ద్వారా ఆదివాసులకు అందాల్సిన మౌలిక పథకాలు అందిపుచ్చుకోవడంలో

Read More »

జర్నలిస్టు కప్ క్రికెట్ టోర్నమెంట్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

. పినపాక,ఫిబ్రవరి 03: పినపాక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గోపాలరావు పేట గ్రామంలోని క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న జర్నలిస్టు కప్ క్రికెట్ టోర్నమెంట్ ని సోమవారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా

Read More »

యుద్ధకళ నేర్చుకుంటే ఆత్మరక్షణతో పాటు ఆరోగ్యం వరిస్తుంది

★చదువుకునే విద్యార్థినిలకు కరాటే నేర్చుకోవడం వల్ల భవిష్యత్ ఉంటుంది నేటి గదర్ న్యూస్ ప్రతినిధి, ఖమ్మం : జాతీయ స్థాయి కరాటే పోటీలు ఆదివారం స్థానిక వర్తక సంఘం భవనం (ఛాంబర్ అఫ్ కామర్స్

Read More »

ఆజామ్ జాహి మిల్లు వస్త్ర పరిశ్రమకు చెందిన భూములపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి:భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు)

ఆజామ్ జాహి మిల్లు వస్త్ర పరిశ్రమకు చెందిన భూములపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి:భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) జయశంకర్-మహబూబాబాద్-వరంగల్(2)-పెద్దపల్లి (JMWP) డివిజన్ కమిటీ వెంకటేష్ పేరున మావోయిస్టు పార్టీ లేఖ విడుదల ◆226 ఎకరాల

Read More »

 Don't Miss this News !