+91 95819 05907

కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు, రద్దు చేయాలి:ఎమ్మెల్యే కూనంనేని

★దాని వల్ల ఉపయోగం లేదు

★ సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ,కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: ప్రపంచంలోనే పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాలేశ్వరం ప్రాజెక్టు పై సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఘాటుగా కామెంట్ చేశారు.హనుమకొండ జిల్లా పర్యటనలో కూనంనేని సాంబశివరావు ఈ వ్యాఖ్యలు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు, రద్దు చేయాలి అని తన మిత్రపక్ష పార్టీకి మద్దతుగా మాట్లాడారు. మాజీ సీఎం
కెసిఆర్ తన రక్తపు బొట్టు కరిగించి, మెదడు కరిగించి కట్టానన్నారు. ఇప్పుడేమో అధికారులు కట్టారంటున్నారు.
కొంతమంది కేసీఆర్ అంటే కాళేశ్వరం, కాళేశ్వరం అంటే కేసీఆర్ అన్నారు. ఇప్పుడేమో మాట మారుస్తున్నారు అని ఎద్దేవ చేశారు
హరీశ్ రావు.. పర్మిషన్ ఇవ్వకపోతే జనాలను ముంచే ప్రాజెక్టులు కడతారా? అని గత పాలకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఎంతో కత్తితో కూడుకున్న కాలేశ్వరం ప్రాజెక్టును రద్దు చేయాలని అదే తమ పార్టీ అభిప్రాయం అని అన్నారు. కూనంనేని మాటలపై బీ ఎస్ ఎస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో వెయిట్ చేయాల్సిందే మరి.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

చింతకానిలో ఘనంగా కట్ట మైసమ్మ తల్లి మొక్కులు చెల్లించుకున్న ముదిరాజులు.

చింతకానిలో ఘనంగా కట్ట మైసమ్మ తల్లి మొక్కులు చెల్లించుకున్న ముదిరాజులు. నేటి గదర్ న్యూస్ చింతకాని ప్రతినిధి : ఉమ్మడి ఖమ్మం జిల్లా చింతకాని మండల పరిధిలోని స్థానిక నల్లచెరువుపై కొలువుతీరి ఉన్న కట్టమైసమ్మ

Read More »

తెలంగాణ రాష్ట్రంలో దుబారా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ

ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. బిజెపి మండల అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి డిమాండ్. నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 17. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో బిజెపి

Read More »

మాసాయిపేట రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం

** పాల్గొన్న పలు గ్రామాల రైతులు నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 17. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో మంగళవారం నాడు మాసాయిపేటలో గల రైతు వేదిక

Read More »

సర్పంచ్ ల సంఘం నూతన అధ్యక్షులుగా సోలం కేశవరావు.

నేటి గదర్‌ కరకగూడెం: కరకగూడెం మండలం సర్పంచుల సంఘం నూతన అధ్యక్షులుగా వెంకటాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ సోలం కేశవరావు, ఉపాధ్యక్షులుగా కన్నాయిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ కల్తీ. విజయ్ కుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ

Read More »

విద్యార్థుల అభివృద్ధికి ఆత్మ బలమే ఆలంబన.

*డాక్టర్ ఎస్ సారంగపాణి విశ్రాంత ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్* *డాక్టర్ సారంగాపాని సేవలు అభినందనీయం మండల విద్యాశాఖ అధికారి గడ్డం.మంజుల* *పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ మరియు షూ పంపిణీ* నేటి గదర్

Read More »

ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు తుంగలో తొక్కుతున్న సీఎం

. *పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం* *జీతాలు పెంచంటే అరెస్టులు చేస్తారా?* నేటి గదర్‌ కరకగూడెం: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు తాము అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతామని 26 వేల రూపాయలు జీతం ఇస్తామని

Read More »

 Don't Miss this News !