+91 95819 05907

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు

నేటి గదర్ న్యూస్,
చింతకాని ప్రతినిధి.

ఖమ్మం జిల్లా చింతకాని మండలం పరిధిలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా గౌరవనీయులైన మధుర నియోజకవర్గ శాసన సభ్యులు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు వేడుకలు కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు మడుపల్లి భాస్కర్ గౌడ్ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ఉద్దేశించి మాట్లాడుతూ. ఎన్నో ఏళ్లుగా తమ పోరాటం ప్రజలపై ప్రేమ ఆదరణ పొందిన మహా నాయకుడు దళిత బిడ్డ పేదల ప్రక్షాళన పోరాడుతూ ప్రతి పేదోడి కష్టసుఖాలను పాలుపంచుకుంటూ ప్రజా లక్ష్యంగా నిరంతర శ్రామికుడిగా కృషి చేస్తూ అభివృద్ధి ప్రదాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రజా మన్నలను పొందుతూ ప్రతి పేదోడి కన్నీటి బొట్టును తుడిచే మహనీయుడు తన పయనం అడుగులు కోట్లాది ప్రజల ఆశా కిరణం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారెంటీ హామీలను నెరవేరుస్తూ ప్రజల లక్ష్యమే తన లక్ష్యంగా భావిస్తూ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసినటువంటి మహనీయులు మల్లు భట్టి విక్రమార్గారికి ఇదే మా జన్మదిన శుభాకాంక్షలు అని తెలియజేస్తూ అంబరాన్నంటిన సంబరాలు అంగరంగ వైభవంగా జన్మదిన సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కన్నేబోయిన గోపి , చింతకాని కాంగ్రెస్ ఎస్సీ సేల్ అధ్యక్షులు వనం చిన్నప్ప, చింతకాని గ్రామ శాఖ అధ్యక్షులు ఎస్.కె అబ్దుల్ మజీద్ , శ్రీ కొప్పల గోవిందరావు జిల్లా ఆత్మ అడ్వైజర్ కమిటీ సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు చింతకాని గ్రామ ప్రజలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

చింతకానిలో ఘనంగా కట్ట మైసమ్మ తల్లి మొక్కులు చెల్లించుకున్న ముదిరాజులు.

చింతకానిలో ఘనంగా కట్ట మైసమ్మ తల్లి మొక్కులు చెల్లించుకున్న ముదిరాజులు. నేటి గదర్ న్యూస్ చింతకాని ప్రతినిధి : ఉమ్మడి ఖమ్మం జిల్లా చింతకాని మండల పరిధిలోని స్థానిక నల్లచెరువుపై కొలువుతీరి ఉన్న కట్టమైసమ్మ

Read More »

తెలంగాణ రాష్ట్రంలో దుబారా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ

ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. బిజెపి మండల అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి డిమాండ్. నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 17. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో బిజెపి

Read More »

మాసాయిపేట రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం

** పాల్గొన్న పలు గ్రామాల రైతులు నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 17. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో మంగళవారం నాడు మాసాయిపేటలో గల రైతు వేదిక

Read More »

సర్పంచ్ ల సంఘం నూతన అధ్యక్షులుగా సోలం కేశవరావు.

నేటి గదర్‌ కరకగూడెం: కరకగూడెం మండలం సర్పంచుల సంఘం నూతన అధ్యక్షులుగా వెంకటాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ సోలం కేశవరావు, ఉపాధ్యక్షులుగా కన్నాయిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ కల్తీ. విజయ్ కుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ

Read More »

విద్యార్థుల అభివృద్ధికి ఆత్మ బలమే ఆలంబన.

*డాక్టర్ ఎస్ సారంగపాణి విశ్రాంత ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్* *డాక్టర్ సారంగాపాని సేవలు అభినందనీయం మండల విద్యాశాఖ అధికారి గడ్డం.మంజుల* *పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ మరియు షూ పంపిణీ* నేటి గదర్

Read More »

ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు తుంగలో తొక్కుతున్న సీఎం

. *పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం* *జీతాలు పెంచంటే అరెస్టులు చేస్తారా?* నేటి గదర్‌ కరకగూడెం: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు తాము అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతామని 26 వేల రూపాయలు జీతం ఇస్తామని

Read More »

 Don't Miss this News !