+91 95819 05907

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు

నేటి గదర్ న్యూస్,
చింతకాని ప్రతినిధి.

ఖమ్మం జిల్లా చింతకాని మండలం పరిధిలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా గౌరవనీయులైన మధుర నియోజకవర్గ శాసన సభ్యులు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు వేడుకలు కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు మడుపల్లి భాస్కర్ గౌడ్ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ఉద్దేశించి మాట్లాడుతూ. ఎన్నో ఏళ్లుగా తమ పోరాటం ప్రజలపై ప్రేమ ఆదరణ పొందిన మహా నాయకుడు దళిత బిడ్డ పేదల ప్రక్షాళన పోరాడుతూ ప్రతి పేదోడి కష్టసుఖాలను పాలుపంచుకుంటూ ప్రజా లక్ష్యంగా నిరంతర శ్రామికుడిగా కృషి చేస్తూ అభివృద్ధి ప్రదాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రజా మన్నలను పొందుతూ ప్రతి పేదోడి కన్నీటి బొట్టును తుడిచే మహనీయుడు తన పయనం అడుగులు కోట్లాది ప్రజల ఆశా కిరణం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారెంటీ హామీలను నెరవేరుస్తూ ప్రజల లక్ష్యమే తన లక్ష్యంగా భావిస్తూ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసినటువంటి మహనీయులు మల్లు భట్టి విక్రమార్గారికి ఇదే మా జన్మదిన శుభాకాంక్షలు అని తెలియజేస్తూ అంబరాన్నంటిన సంబరాలు అంగరంగ వైభవంగా జన్మదిన సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కన్నేబోయిన గోపి , చింతకాని కాంగ్రెస్ ఎస్సీ సేల్ అధ్యక్షులు వనం చిన్నప్ప, చింతకాని గ్రామ శాఖ అధ్యక్షులు ఎస్.కె అబ్దుల్ మజీద్ , శ్రీ కొప్పల గోవిందరావు జిల్లా ఆత్మ అడ్వైజర్ కమిటీ సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు చింతకాని గ్రామ ప్రజలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది:మంత్రి పొంగులేటి

TELANGANA CABINET POINTS 1. మన రాష్ట్రంలో సగం జనాభాకు మించి ఉన్న బీసీలకు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం మరో శుభవార్తను ప్రకటించింది. స్థానిక

Read More »

BRS: బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ తాత మధు,మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర్లు నేటి గదర్ న్యూస్, కరకగూడెం:బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ

Read More »

Guru Powrnami: సీనియర్ ఉపాధ్యాయురాలికి ఘన సన్మానం

— అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గంలో నడిపించేది గురువులు — మణుగూరు ఎస్బిఐ బ్రాంచ్ సీనియర్ హెడ్ మెసెంజర్ గీదె మోహన్ రావు ౼ మండల వ్యాప్తంగా ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు నేటి

Read More »

జులై 14 న జవహర్ నవోదయ విద్యాలయం ప్రారంభం‌‌‌‌‌‌‌‌

*జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాట్లను పరిశీలించిన విద్యాశాఖాధికారి ఎం వెంకటేశ్వర చారి* నేటి గదర్‌ కరకగూడెం: ఈనెల 14వ తేదీన ప్రారంభం ప్రారంభించనున్న జవహర్ నవోదయ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర

Read More »

తెలంగాణ రైతులు యూరియా వాడకం తగ్గించుకోవాలి :కేంద్ర మంత్రి జేపీ నడ్డా

నేటి గదర్ న్యూస్,వెబ్ డెస్క్: తెలంగాణలో నిజమైన అవసరాలుంటేనే సహాయం చేస్తాము యూరియా కొరతపై రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసిన బీజేపీ కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాష్ట్రంలో యూరియా కొరతను నిర్మూలించాలని, సరిపడా

Read More »

కార్మికులను బానిసలుగా మార్చుతున్న కేంద్ర ప్రభుత్వం.

వైరా పట్టణంలో కదం తొక్కిన కార్మిక లోకం కార్మిక, కర్షక ఐక్యతతో ఉద్యమాలు కొనసాగిస్తాం అఖిలపక్ష ప్రజా సంఘాల నాయకులు నేటి గదర్ న్యూస్, వైరా:- దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెలో భాగంగా సిఐటియూ, టియుసిఐ,

Read More »

 Don't Miss this News !