+91 95819 05907

వైరాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు.

నేటి గదర్ న్యూస్, వైరా:
వైరా :తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వైరా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలంగాణ రాష్ట్రంలో పీపుల్స్ మార్చ్ పేరుతో రాష్ట్ర మొత్తం పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యలపై దృష్టి సారించి ప్రజా సమస్యలను నెరవేర్చటమే కాకుండా సంక్షేమ పథకాలు నెరవేర్చుకు తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న మల్లు భట్టి విక్రమార్క ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ప్రజలకు సుపరిపాలన అందించాలని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి ప్రజా సంక్షేమాన్ని ప్రజలకు చేరవేసే విధంగా ఆయన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగి ఉండాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఏదునూరి సీతారాములు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి, రాష్ట్ర మార్క్ ఫైడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మాజీ మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, పాలేటి నరసింహారావు, పొదిల హరినాథ్, పమ్మి అశోక్, మచ్చ బుజ్జి, గొల్లపూడి కృష్ణారావు, బిడికే రత్నం, ఆది ఆనందరావు, దార్న రాశేఖర్, చప్పిడి వెంకటేశ్వరరావు, వీరంశెట్టి సీతారాములు, నర్వనేని అశోక్, యన్నం వెంకట కోటిరెడ్డి, పణితి సైదులు, షేక్ సైదా, చెరుకూరి కిరణ్, కొల్లి రమేష్, నారపోగు రవి, మెరుగు వెంకటేశ్వర్లు, పువ్వాళ్ళ రాము, తుమ్మల సత్యం, దురిశెట్టి నరసింహారావు, పాసంగులపాటి రవి, తెళ్ళురి వీరయ్య, చింతనిప్పు ప్రసాద్, ఇమ్మడి రామారావు, యం. వెంకటీ, గోసు రాధాకృష్ణ, గుర్లపూడి చార్లెస్, కారుమంచి జమలయ్య, ఐలూరి కోటిరెడ్డి, కారుమంచి దేవదాసు, వన్నవరపు ఏడుకొండలు, బండి వెంకటేశ్వర్లు, శీలం నాగిరెడ్డి, శీలం చంద్రశేఖర్ రెడ్డి, మోరంపూడి మధు, మిట్టపల్లి సతీష్, వేంసాని వెంకటేశ్వరరావు, ఇటుకల మురళి, నాగానబోయిన కృష్ణా, యంగల కృష్ణ, ఆవుల నాగబాబు, నర్వనేని బుజ్జి, కర్నాటి హనుమంతరావు, చింతనిప్పు శ్రీను, చింతనిప్పు కృష్ణారావు, తడికమళ్ళ నాగేశ్వరరావు, కొరివి కాటమరాజు, తడికమళ్ళ నాగార్జున, షేక్ పీర్ సాహెబ్, షేక్ సైదబాబు, ఎదునూరి శ్రీను (బుజ్జి), గూగుల్ విజయ్, షేక్ రహీం (పండు), వాంకుడోత్ భిక్య, టి నాగబాబు, సలీం, దుగ్గిరాల జాకోబ్, బుడిగి వెంకన్న, ఉపేంద్ర, మోరు శ్రీకాంత్, ముత్యాల కోటి, షేక్ అప్జల్, ఏదునూరి కోటయ్య, గాలి రాజీవ్ గాంధీ, గుడిమెట్ల అంజి, చత్తారు వీరభద్రం, వేల్పుల మురళి, మెరుగు రత్నరాజు, వంకాయల వెంకటేశ్వర్లు, ధరావత్ శంకర్ నాయక్, కోసూరి వెంకటరమణ, పెద్దప్రోలు లక్ష్మయ్య, కొమ్మన సత్యం, దొంతుబోయిన రామకృష్ణ, కంభంపాటి సత్యనారాయణ, తేజావత్ స్వామి, ఇనపనూరు వెంకటేశ్వర్లు, అమర్లపూడి ప్రభాస్, పొట్లపల్లి గొపి, ఉదయ్ కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదు

*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం* *నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *యుటిఎఫ్ కార్యదర్శి రూప్ సింగ్

*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్

Read More »

 Don't Miss this News !