+91 95819 05907

బీసీలకు అన్యాయం చేసిన నీలం మధు … నోరు అదుపులో పెట్టుకో :మెదక్ జిల్లా BJP అధ్యక్షులు వాళ్దాస్ రాధామల్లేష్ గౌడ్

*నీలం మధు మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన*

మెదక్ జిల్లా BJP అధ్యక్షులు వాళ్దాస్ రాధామల్లేష్ గౌడ్

నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 26.

మెదక్ జిల్లా నర్సాపూర్ అసెంబ్లీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ రాధామల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ రాధామల్లేష్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ నీలం మధు మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఎంపీ రఘునందన్ రావు ని విమర్శించే స్థాయి నీలం మధుకి లేదు ఒక బీసీ బిడ్డ అయ్యి ఉండి ఎన్నో పార్టీలు మారుతూ ఎప్పుడు అధికార దాహం కోసం ఎదురుచూస్తున్న నీలం మధు ముదిరాజు బిడ్డను ఓడ కొట్టారని చెప్పడం అస్పథము. ఎప్పుడు కూడా ముదిరాజులను ప్రోత్సహించని నీలం మధు కెసిఆర్ కు కేటీఆర్ కు కొన్ని రోజులు వత్తాసు పలికి ఇప్పుడు రేవంత్ రెడ్డికి మోకరిల్లుతున్న నీలం మధు బీసీ బిడ్డ అయ్యుండి కాటం శ్రీనివాసును ఓడకొట్టి అన్ని పదవులు నాకే అంటూ సర్పంచ్ నాకే కౌన్సిలర్ నాకే ఎమ్మెల్యే నాకే ఎంపీ నాకే అని అన్ని టికెట్లు నీలం మధు తీసుకొని ఏ బిసి బిడ్డను కూడా ఎంకరేజ్ చేయకుండా బీసీలకు అన్యాయం చేసిన నీలం మధు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సంఘసాని సురేష్ మున్సిపల్ వైస్ చైర్మన్ భూచేష్ యాదవ్ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొండల్ రావు జిల్లా కోశాధికారి ఆంజనేయులు గౌడ్ సీనియర్ నాయకులు నర్సారెడ్డి జిల్లా గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి రాములు నాయక్ నూతన కౌన్సిలర్ నిరంజన్ దాస్ బిజెపి నాయకులు నగేష్ గౌడ్ శ్రీనివాస్ ప్రేమ్ రాకేష్ గౌడ్ రాజు బాలరాజు సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అశ్వారావుపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే నా లక్ష్యం: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

ములకలపల్లి మండలంలో సుడిగాలి పర్యటన.. కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, చెక్కుల పంపిణీ. నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 28: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం,

Read More »

అమర జవాన్ కేశవరెడ్డికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు

​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఫిబ్రవరి 28: దేశ సేవలో తరించిన ఆర్మీ జవాన్ మారం కేశవరెడ్డి మృతి తీరని లోటని, వారి త్యాగం మరువలేనిదని అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ ట్రైకార్

Read More »

ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి : మండల పరిధిలోని నాగులవంచ గ్రామంలోని ఆరో వార్డులో గ్రామ సర్పంచ్ నారగాని రాంబాయి, గ్రామ కార్యదర్శి చిరంజీవి, ఆరవ వార్డు సభ్యులు గంధం ఇందిర ఆధ్వర్యంలో ముమ్మరంగా

Read More »

ఆర్ అండ్ బి అధికారులు.. *ప్రజల ప్రాణాలను కాపాడండి..!

* నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి : ఖమ్మం- బోనకల్ ప్రధాన రహదారి అయిన మత్కేపల్లి బస్ స్టాప్ వద్ద ముదిగొండ మండలానికి,జగన్నాధపురం గ్రామానికి మరియు చింతకాని మండలానికి వెళ్లే రింగ్ వద్ద నూతనంగా

Read More »

మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ను పరిశీలించిన సర్పంచ్ పొడుగు పెంటయ్య

మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ను పరిశీలించిన సర్పంచ్ పొడుగు పెంటయ్య కరపల్లి నేటి గద్దర్ న్యూస్ ప్రతినిధి సుమంత్ కారేపల్లి మండలం మొట్లగూడెం చింతలపాడు గ్రామ పంచాయతీ మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్

Read More »

 Don't Miss this News !